YCP

    3 రాజధానులపై వైసీపీ శ్రేణుల సంబరాలు : సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

    January 20, 2020 / 08:27 PM IST

    ఏపీలో రాజధాని అంశం చివరి అంకానికి చేరుకుంది. ఓవైపు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు వికేంద్రీకరణకు మద్దతుగా సంబురాలు జరుపుతున్నారు.

    రాజధాని తరలింపు వైసీపీ వినాశానికి దారి తీస్తుంది

    January 20, 2020 / 04:09 PM IST

    ఏపీ రాజధాని అమరావతిని  ప్రభుత్వం తరలిస్తే అది వైసీపీ వినాశం ప్రారంభమైనట్లేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిని తరవలించటం జరిగితే అది తాత్కాలికమే అని ఆయన అన్నారు. మంగళగిరి లోని జనసేన పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ…

    చంద్రబాబులాగా బెదిరిస్తే భయపడే రకం కాదు జగన్ : కొడాలి నాని

    January 20, 2020 / 11:09 AM IST

    కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు జగన్ ను బెదిరించాలని  చంద్రబాబు నాయుడు చెపుతున్నాడని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు.  అసెంబ్లీలో ఈరోజు రాజధానిపై జరిగిన చర్చలో  ఆయన మాట్లాడుతూ…అమరావతిని రాజధానిలోనే �

    వైసీపీ నేతలపై నాగబాబు : సున్నా విలువ తెలియని సన్నాసులు..వెధవలు

    January 18, 2020 / 07:50 AM IST

    వైసీపీ నేతలపై జనసేన నేత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీరో విలువ తెలియని వెధవలకు ఏం చెప్పినా… చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అంటూ నాగబాబు మండిపడ్డారు. సైన్స్‌, కంప్యూటర్స్‌, మ్యాథ్స్‌ ఇంత డెవలప్‌ అయ్యాయంటే.. సున్నా మహత్యమేరా… చదువుకున్న

    అప్పుడు చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

    January 17, 2020 / 06:31 AM IST

    తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సవాల్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి గురించి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి వైసీపీ గెలవాలని, అలా చేస్తే.. అప్పు�

    బరిలో వైసీపీ, టీడీపీ కోడి పుంజులు

    January 17, 2020 / 04:28 AM IST

    సంక్రాంతి అంటే గోదావరి జిల్లాల్లో కోడిపందేల హడవుడే ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి అనగానే అక్కడ పుంజులను బరిలో దింపి అందరూ హడావుడి చేస్తుంటారు. ఈసారి కూడా సంక్రాంతికి కోడిపుంజులు బరిలోకి దిగాయి. అయితే పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో సంక్రా�

    పవన్ తో దోస్తీ అంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదటమే

    January 16, 2020 / 12:58 PM IST

    ఏపీ రాజకీయాల్లో బీజేపీ జనసేన పొత్తుతో పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.  బీజేపీ జనసేన పొత్తు వల్ల వచ్చిన నష్టమేమి లేదని…. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తితో కలిసి ప్రయాణం అంటే  కుక్కతోక పట్టుకుని గోదారి ఈదటమేనని…బీజ�

    బినామీల ఆస్తులు కాపాడేందుకే చంద్రబాబు జోలె పట్టారు : ఆర్కే

    January 13, 2020 / 07:25 AM IST

    టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎందుకు జోలె పట్టుకుని తిరుగుతున్నారో చెప్పాలన్నారు.

    విజయసాయి లేఖకు స్పందించిన అమిత్ షా

    January 11, 2020 / 02:52 PM IST

    హైదరాబాద్ లో సీబీఐ జేడీగా  ఏపీ కి సంబంధంలేని వ్యక్తిని  నియమించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖకు కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పారు.  విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై తగిన చర్యలు తీసుకోవాలిన ఆయన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శ

    నోటి దూల : పృథ్వీ వాఖ్యలపై వైసీపీ సీరియస్

    January 11, 2020 / 09:22 AM IST

    30 ఇయర్స్ ఇండస్ట్రీ..అంటూ డైలాగ్‌తో పాపులర్ అయిన టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. ప్రతిపక్ష పార్టీ, రాజధాని రైతులు తీవ్ర విమర్శలు �

10TV Telugu News