Home » YCP
రాజధాని అమరావతికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటారా? అంటూ మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన కార్యక్రమాలు ఈరోజు 13 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగ
అప్పుడు ప్రతిపక్ష నేత జగన్ ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని సూచించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. 2014 సెప్టెంబర్ 04 అసెంబ్లీలో జగన్ మాట్లాడిన మాటలను వీడియో చూపించారు బాబు. వీడియోలో వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అనం�
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను దాదాపుగా నిర్ణయించేసిన ఏపీ సర్కార్.. ఆ విషయానికి ఆమోద ముద్ర వేయడానికి ఇవాళ(2019 డిసెంబర్ 27) కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై ఈ కేబినేట్ భేటిలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం
నా పేరుతో ఎవరైనా భూ దందాలు..అవినీతి పనులు చేసినట్లుగా మీ దృష్టికి వస్తే వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలనీ..వారు ఎంతటివారైనా సరే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ కమిషన్ కు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అనే అంశంపై రాజధాని ప్రాంతంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు రాజధానుల అంశంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ అంశంపై బీజేపీ తన వాదనలు వినిపిస్తుంది. లేటెస్ట్గా ఇదే అంశంపై రాజధాని రైతు�
పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారతదేశ సైన్యం వుంది..కాపీ విశాఖపట్నానికి అసలు ముప్పు ప్రస్తుతం మన సీఎం జగన్నన అండ్ గ్యాంగ్ నుంచి ఉందని వీళ్ళ నుండి విశాఖను దేవుడే రక్షించాలి అంటూ టీడీపీ నేత కేశినేని నాని ట్విట్టర్ ద్వారా వైసీపీ న�
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టు రావడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమవ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు.
పోలీసు అమరవీరుడి బూటును ముద్దు పెట్టుకుని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే..ఎమ్మెల్యేలకు..మంత్రులకు సెల్యూట్ చేసే పోలీసుల్ని కాదు..మా బూట్లు నాకే పోలీసులకు ఉద్యోగాల్లో పెట�
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారిందని విమర్శించారు.