YCP

    పవన్ కళ్యాణ్‌కు పిచ్చి పట్టింది: టీడీపీకి సుధాకర్ బాబు రాజీనామా

    December 8, 2019 / 01:35 AM IST

    కర్నూలు జిల్లాలో అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే నేతలు ఎప్పుడు అవకాశం వస్తుందా? పక్క పార్టీలోకి దూకెద్దాం అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన  మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు టీడీపీక

    నెల్లూరు వైసీపీలో సెగ పుట్టించిన ఆనం కామెంట్స్

    December 7, 2019 / 11:08 AM IST

    మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ వైసీపీలో సెగ పుట్టిస్తున్నాయి. నెల్లూరు మాఫియాకు కేరాఫ్‌గా మారిందని వ్యాఖ్యానించారు.

    నెల్లూరు రాజకీయాల్లో కుదుపు: టీడీపీకి రాజీనామా.. నేడే వైసీపీలోకి బీదా

    December 7, 2019 / 01:38 AM IST

    తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా బలంలగా ఉన్న నేతలైన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి నేతలు దూరమవగా.. ఆ పార్టీలో ఆర్థికంగా బలంగా ఉన్న మరో తెలుగుదేశం నేత, పారిశ్రామిక వేత్త బీదా మస్తాన్ రావు దూరం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ బలం ఎక్కువగా ఉన్న జ

    పవన్ కళ్యాణ్ చంద్రబాబు బినామీ : సి.రామచంద్రయ్య

    December 5, 2019 / 09:30 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు బినామీ అని వైసీపీ అధికారి ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిన ఏకైక నాయకుడు పవన్ అని ఎద్దేవా చేశారు.

    పవన్ డ్రగ్స్ మత్తులో ఉన్నాడేమో : విజయ్ సాయి రెడ్డి 

    December 4, 2019 / 08:53 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డ్రగ్స్ మత్తులో ఉన్నాడేమోనని తమకు అనుమానంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ లో ఉన్న అజ్ఞాతవాసి అప్పుడప్పుడు బైటకు వస్తుంటాడనీ..అందుకే తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడని అన్నారు.  రేపిస్టులకు ఉ�

    హిందూపురం వైసీపీలో గ్రూపు రాజకీయాలు

    December 4, 2019 / 07:08 AM IST

    అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీలో గ్రూపు రాజకీయాలు బైటపడ్డాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్, పార్లమెంట్ ఇన్ చార్జ్ నవీన్ నిచ్చల్ మధ్య విభేదాలు బైటపడ్డాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. దీంతో ఒక వర్గానికి..మరో వర్గానికి మధ్�

    వైసీపీలో చేరిన కారెం శివాజీ

    November 29, 2019 / 12:39 PM IST

    ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.

    స్మశాన వివాదం : అమరావతి పర్యటనకు కారణం చెప్పిన చంద్రబాబు

    November 27, 2019 / 07:59 AM IST

    సీఎం జగన్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే పరిస్ధితికి తీసుకొచ్చారని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడానికి మంత్రికి ఎంత అహంకారమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక �

    టీడీపీని చంద్రబాబే మూసేస్తారు

    November 26, 2019 / 01:31 PM IST

    టీడీపీని చంద్రబాబే మూసేస్తారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు తవ్వుకున్న గోతిలో ఆయనే పడ్డారని తెలిపారు.

    ఇసుక మాఫియా ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లింది బాబూ..

    November 26, 2019 / 04:40 AM IST

    మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే లెక్క సంవత్సరానికి వేస్తే వేల కోట్ల ఆదాయమే. ఇన్ని వేల కోట్ల ఆదాయం ఇసుకపై వస్తుంటే గతంల

10TV Telugu News