Home » YCP
వైసీపీ పాలనపై జనసేనానీ మండిపడ్డారు. విధ్వంసం, దుందుడుకుతనం, కక్ష సాధింపు అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మానసిక ఆవేదన, అనిశ్చితి, విచ్చిన్నం అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం వరుస ట్వీట్ చేశారు పవన్. వైసీపీ ప్�
సీఎం జగన్ తో ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్ లో తాను మాట్లాడిన సందర్భం వేరన్నారు కృష్ణంరాజు.
సుజనా చౌదరి వ్యాఖ్యలకు వైసీపీ ఘాటుగా కౌంటర్లు ఇచ్చింది. బీజేపీతో టచ్ లో ఉన్న ఎంపీల పేర్లు బయటపెట్టాలని సుజనాకు సవాల్ విపిరారు.
టీడీపీ లోని ఒకరిద్దరు పనికిరానివాళ్లు మాత్రమే వైసీపీ లోకి చేరారని…మా పార్టీ నుండి వేరే పార్టీకి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరని టీడీపీ నాయకుడు బోండా ఉమా మహేశ్వర రావు అన్నారు. ఇప్పుడు జగన్ పచ్చగా ఉన్నారు అని అందరూ అక్కడికి వెళ్తున్�
రాజధాని భూముల విషయంలో తనపై చేసిన ఆరోపణలను వైసీపీ నిరూపించలేకపోయిందని, వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. 2019, నవంబర్ 22వ తేదీన ప్రత్తిపాడు, నరసరావుపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్�
పార్లమెంట్లో తెలుగు గురించి మాట్లాడి జగన్ ఆగ్రహానికి గురైన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. 10టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన తెలుగుదేశం నాయకులు మాల్యాద్రి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలకు మద�
పార్లమెంట్లో తెలుగు గురించి మాట్లాడి జగన్ ఆగ్రహానికి గురైనట్లు వచ్చిన వార్తలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. జగన్ తనపై సీరియస్ అయిన విషయం నిజమే అని అన్నారు రఘురామ కృష్ణంరాజు. పార్లమెంట్లో తాను చేసిన వ్యాఖ్యలు త�
చంద్రబాబు తన పార్టీలో సంక్షోభాన్ని పరిష్కరించుకోలేక తన ఊర కుక్కలతో వైసీపీ మీద నిందలు వేయిస్తే ఊరుకునేది లేదని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. టీడీపీకి చెందిన దేవినేని అవినాష్ వైసీపీ లోచేరటం, టీ�
సీఎం జగన్ అభద్రతాభావంతో ఉన్నారని.. టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఇసుక దీక్ష ఉద్యమంతో జగన్ కుర్చీ కదులుతోందని విమర్శించారు. 2019, నవంబర్ 16వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలప
టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవడంపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.