YCP

    ఇసుక మాఫియా ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లింది బాబూ..

    November 26, 2019 / 04:40 AM IST

    మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే లెక్క సంవత్సరానికి వేస్తే వేల కోట్ల ఆదాయమే. ఇన్ని వేల కోట్ల ఆదాయం ఇసుకపై వస్తుంటే గతంల

    విధ్వంసం, దుందుడుకుతనం : వైసీపీ ఆరు నెలల పాలనపై పవన్ ట్వీట్

    November 23, 2019 / 02:09 AM IST

    వైసీపీ పాలనపై జనసేనానీ మండిపడ్డారు. విధ్వంసం, దుందుడుకుతనం, కక్ష సాధింపు అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మానసిక ఆవేదన, అనిశ్చితి, విచ్చిన్నం అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం వరుస ట్వీట్ చేశారు పవన్. వైసీపీ ప్�

    ఇంగ్లీష్ మీడియంపై వ్యాఖ్యలు : సీఎం జగన్ కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు వివరణ

    November 22, 2019 / 03:40 PM IST

    సీఎం జగన్ తో ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్ లో తాను మాట్లాడిన సందర్భం వేరన్నారు కృష్ణంరాజు.

    ప్రాణం ఉన్నంత వరకు జగన్ తోనే..

    November 22, 2019 / 11:23 AM IST

    సుజనా చౌదరి వ్యాఖ్యలకు వైసీపీ ఘాటుగా కౌంటర్లు ఇచ్చింది. బీజేపీతో టచ్ లో ఉన్న ఎంపీల పేర్లు బయటపెట్టాలని సుజనాకు సవాల్ విపిరారు.

    జగన్ పార్టీలోకి వెళ్లినోళ్లంతా వెనక్కు వస్తారు : బోండా ఉమా 

    November 22, 2019 / 08:12 AM IST

    టీడీపీ లోని ఒకరిద్దరు పనికిరానివాళ్లు మాత్రమే వైసీపీ లోకి చేరారని…మా పార్టీ నుండి వేరే పార్టీకి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరని టీడీపీ నాయకుడు బోండా  ఉమా మహేశ్వర రావు అన్నారు. ఇప్పుడు జగన్ పచ్చగా ఉన్నారు అని అందరూ అక్కడికి వెళ్తున్�

    నిరూపించలేకపోయారు : వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు – నారా లోకేష్

    November 22, 2019 / 07:49 AM IST

    రాజధాని భూముల విషయంలో తనపై చేసిన ఆరోపణలను వైసీపీ నిరూపించలేకపోయిందని, వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. 2019, నవంబర్ 22వ తేదీన ప్రత్తిపాడు, నరసరావుపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్�

    వైసీపీ ఎంపీకి టీడీపీ సపోర్ట్ : తిరగబడ్డ యోధుడు అంటూ ప్రశంసలు

    November 20, 2019 / 05:04 AM IST

    పార్లమెంట్‌లో తెలుగు గురించి మాట్లాడి జగన్ ఆగ్రహానికి గురైన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. 10టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన తెలుగుదేశం నాయకులు మాల్యాద్రి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలకు మద�

    వైసీపీలోనే నాపై కుట్ర జరుగుతుంది: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

    November 20, 2019 / 04:11 AM IST

    పార్లమెంట్‌లో తెలుగు గురించి మాట్లాడి జగన్ ఆగ్రహానికి గురైనట్లు వచ్చిన వార్తలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. జగన్ తనపై సీరియస్ అయిన విషయం నిజమే అని అన్నారు రఘురామ కృష్ణంరాజు. పార్లమెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలు త�

    చంద్రబాబు పార్టీలు మారోచ్చుకానీ ఇంకోకరు మారకూడదా ? : కొడాలి నాని

    November 16, 2019 / 11:37 AM IST

    చంద్రబాబు తన పార్టీలో సంక్షోభాన్ని పరిష్కరించుకోలేక తన ఊర కుక్కలతో వైసీపీ మీద నిందలు వేయిస్తే ఊరుకునేది లేదని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. టీడీపీకి చెందిన దేవినేని అవినాష్ వైసీపీ లోచేరటం, టీ�

    మాటల తూటాలు : 151 మంది ఎమ్మెల్యేలున్న ధైర్యం లేదు

    November 16, 2019 / 09:27 AM IST

    సీఎం జగన్ అభద్రతాభావంతో ఉన్నారని.. టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఇసుక దీక్ష ఉద్యమంతో జగన్ కుర్చీ కదులుతోందని విమర్శించారు. 2019, నవంబర్ 16వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలప

10TV Telugu News