Home » YCP
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీలు దృష్టి సారించాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేశారు. 2019, నవం�
పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు జ్ఞానం లేదని.. చంద్రబాబుది దొంగ దీక్ష అన్నారు.
ఇసుక కొరతతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు నారా లోకేష్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ భవన నిర్మాణ కార్మికులు దాసరి సుంకన్న,గొర్ల నాగరాజు కుటుంబాలను పరామర్శిం�
జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీపై మండిపడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీకి భయపడుతోందంటే.. ఎవరు ఎవరికి భయపడుతున్నారని ప్రశ్నించారు.
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారం వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు, నేతలతో కలిసి ఆయన తాడేపల్లికి బయలుదేరారు. ఇటీవలే
ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరతను తీర్చాలంటూ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ లాంగ్మార్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. విజయసాయి రెడ్డి ఇష్టమెచ్చినట్లు మాట్లాడితే �
వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఇసుక సరఫరా ఆగిపోయి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. విశాఖ బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్. ని�
విశాఖపట్నంలో జనసేన ఆధ్వర్యంలో సాగిన లాంగ్ మార్చ్ ర్యాలీలో మెగా బ్రదర్ నాగబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు కాన్ఫిడెంట్ గా మాట్లాడవచ్చు కానీ, పొగరుగా మాట్లాడకూడదని అన్నారు నాగబాబు. వాళ్లు ఎంత పొగరుగా మాట్�
జనసేనానీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ ఇసుక ఆందోళనను..లాంగ్ మార్చ్ అంటుంటే..ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సంక్షేమ పధకాలు వైసీపీ కార్యకర్తలకే అందుతున్నాయని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ . విజయవాడలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ..గత టీడీపీ హయాంలోనూ ఇదే జరిగిందని… కేంద్ర పధకాలను తమ పధకాలుగా వైస�