YCP

    రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కన్నుమూత

    September 27, 2019 / 03:12 PM IST

    విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కన్నుమూశారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు శుక్రవారం సాయంత్రం మరణించారు. సాయంత్రం బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా  ఆయన్ను బైక్ ఢీ కొట్టింది. దీంతో ఆయన కిందప�

    నాగరిక రాజ్యమా… కాలకేయ రాజ్యమా..చంద్రబాబు ఫైర్ 

    September 24, 2019 / 07:59 AM IST

    ప్రకాశం జిల్లా చీరాలలో నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టుపై  వైసీపీ నేతలు దాడి చేయటాన్నిటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సీఎం గా జగన్ ఫెయిల్ అయ్యారని ఆయన  ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు.  “వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు �

    వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు

    September 15, 2019 / 07:33 AM IST

    తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్‌ సమక్షంలో ఆదివారం సెప్టెంబర్ 15న ఆయన పార్టీలో చేరారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకుల

    కోడెల బాధితులకు న్యాయం చేసి పల్నాడు వెళ్లు : బాబుకి వైసీపీ ఎమ్మెల్యే సవాల్

    September 11, 2019 / 07:42 AM IST

    టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడుతోంది. పల్నాడు పచ్చగా ఉంటే ఓర్వలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పల్నా

    చంద్రబాబు ఇంటి గేట్లను తాళ్లతో కట్టేసిన పోలీసులు

    September 11, 2019 / 06:30 AM IST

    టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత  చంద్రబాబు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. బాబు ఇంటి గేట్లను తాళ్లతో బంధించారు. దీంతో హైటెన్షన్‌ నెలకొంది. చంద్రబాబున�

    చంద్రబాబు హౌస్ అరెస్ట్… 12 గంటల నిరాహార దీక్ష

    September 11, 2019 / 03:18 AM IST

    గుంటూరు జిల్లాలో టీడీపీ  చేపట్టిన చలో ఆత్మకూరు సభను అడ్డుకునేందుకు  ప్రభుత్వం ఎక్కడి కక్కడ టీడీపీ నేతలను అరెస్టు చేస్తోంది.  పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు చర్యల పట్ల చంద్రబాబు తీప్ర ఆగ్రహం వ్యక�

    ఏపీలో పల్నాడు టెన్షన్

    September 11, 2019 / 03:02 AM IST

    గుంటూరు జిల్లాలో  టీడీపీ  ఇచ్చిన ఛలో ఆత్మకూరు పిలుపు ఏపీలో టెన్షన్ పుట్టిస్తోంది. గుంటూరు జిల్లాలో పరిస్థితులు క్షణ క్షణం  ఉద్రిక్తంగా మారుతున్నాయి. గంట గంటకు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. చలో ఆత్మకూరును ఎట్టి పరిస్థితుల్లోనూ జరిప�

    పచ్చదొంగలకు అమరావతి తప్ప మరేదీ పట్టదు

    September 10, 2019 / 12:41 PM IST

    వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చదొంగలకు అమరావతి తప్ప మరేదీ పట్టదంటూ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.

    జగన్ పాలనకు జేసీ 100 మార్కులు

    September 6, 2019 / 02:21 PM IST

    ఏపీ సీఎం గా జగన్ పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయ్యింది.  వైసీపీ నేతలు జగవ్ ప్రశంసలు  కురిపిస్తుంటే,. విపక్ష టీడీపీ నేతలు విమర్శలుచేస్తున్నారు, కానీ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివారకర రెడ్డి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు,. జగన్ 100 రోజుల

    చంద్రబాబు ఆగ్రహం : అధికారం ఇచ్చింది పగ తీర్చుకోవటానికా!

    September 6, 2019 / 12:36 PM IST

    తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలోఇలాంటి రాక్షస పాలన ఎన్నడూ చూడలేదని..జగన్ కక్ష పూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చిన సీఎంలు రాజశేఖర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డిలు కూడ

10TV Telugu News