Home » YCP
వైసీపీ-జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రేంజ్లో రచ్చ లేస్తుంది. వైసీపీ సోషల్ మీడియా వింగ్పై జనసేన పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తమపై ఉన్నవి లేనివి అన్నీ కలబోసి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవర్ స్టార్. ఈ �
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం జిల్లాలోని ప్రసిద్ధ అమీన్పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. అనంతరం రంజాన్ మాసం సందర్భంగా దర్గా ప్రాంగణంలో కడప వైసీపీ ఎమ్మెల్య�
విజయవాడ: కౌంటింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పైకి విజయం తమదేనని మేకపోతు గాంభ్యీరం ప్రదర్శిస్తున్నా..లోలోపల మాత్రం తెగటెన్షన్ పడిపోతున్నారు. గెలుపుపై మాలెక్కలు మాకున్నాయంటూ ధీమా వ్యక్తం చేస్�
మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా గట్టిగా ఉంటుందని ముందస్తు సర్వేలు చెబుతున్నాయి.
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో చివరిదైన 7వ దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు కావడంతో ఈ ఎన్నికల్లో మొత్తం ఎంత మంది పోటీ చేస్తున్నారనే విషయం స్పష్టం అయింది. లోక్సభలోని 543 స్థానాలకు గాను రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిప�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సమాచార కమీషనర్ల నియామకాన్ని నిలిపి వేయాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఏపీ సీఎస్ కు, సాధారణ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు. టీడీపీ కార్యకర్తలను సమాచార క�
అమరావతి: వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ట్వీట్ లతో దాడి చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మెంటల్ బ్యాలన్స్ కోల్పోయాడని, అన్ని వివి ప్యాట్ స్లిప్పులను లెక్కించడం సాధ్యం కాదని కిందటి సారే సుప్రీం తేల్చి చెప్పిందని �
కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోయేవారా? అని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్. నేను శాపం పెడితే నాశనం అయిపోతారని, గొడవలొద్దని కేఏ పాల్ హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ శాంతిమార్గంలో కలసిరావాలని, తెలంగాణలో 23 �
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేనేలేదని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ప్రజలకు మేలు చేయాలనే తపన ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని, జగన్ ఎన్నికలు అయిపోగానే విహార యాత్రలకు �
తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైందని, ఆ పార్టీలో రెండవ వర్గం తయారైందని, దీంతో పార్టీకి, చంద్రబాబుకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్ధేశ్యంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నార�