Home » YCP
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాంగోపాల్ వర్మకు మద్దతు తెలపటంపై టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్జీవీ ఓ సైకో డైరెక్టర్, ప్రతిపక్షనేత రాష్ట్రంలో సమస్యలేవీ లేనట్లు ఆర్జీవి కి మద్దతు తెలపటం విడ్డూరంగా
హైదరాబాద్: ఏపీలోని ప్రతి కుటుంబంలోని వ్యక్తియొక్క వివరాలను టీడీపీ చోరీ చేసిందని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్ధితి అని వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో…సేవా మిత్ర య�
నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్ధి, ఎస్పీవై రెడ్డి ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, నంద్యాల, కర్నూలులోని ఎస్పీవై రెడ్డి నివాసాల్లో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పరిపాలన గురించి ఎలక్షన్ కమీషన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేయడం వింతగా ఉందని టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమీషన్ తన పరిధిని దాటి వ్యవహరిస్తుందని ఆరోపిం�
యనమల కామెంట్స్: ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆర్ధికశాఖలో తలదూరుస్తున్నారంటూ యనమల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎస్ నియామకంతో పాటు, నిర్ణయాలను ఆర్థిక మంత్రి యనమల తప్పుబట్టారు. ఆర్థిక శాఖలో వ్యవహారాలపై సీఎస్ సూచనలు, నిధుల సమ
జనసేన పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఇద్దరి మధ్యా గత కొన్ని రోజుల నుంచి ట్వీట్ట దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి మరోసారి లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. �
రాజకీయ పార్టీల గెలుపు కోసం వారంతా కష్టపడ్డారు. ఆయా పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్ధి పార్టీలకు దీటుగా ఎత్తుకుపై ఎత్తులు వేయడంలో “కీ” రోల్ పోషించారు. సీన్ కట్ చేస్తే.. ఎన్నికలు ఇలా ముగ�
ముఖ్యమంత్రి బాబు సచివాలయంలో రివ్యూలు చేయడంపై వస్తున్న విమర్శలపై TDP MP కనమేడల కౌంటర్ ఇచ్చారు. ప్రధాని రివ్యూ చేస్తారు. రాజనాథ్ సింగ్ రివ్యూలు చేస్తారు వారికి అడ్డు రాని కోడ్ రాష్టానికి ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికైన ప్రభుత్వంపై
ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం పనితీరుపై రివ్యూలు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి. ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. వైసీపీ నేత సి.�