Home » YCP
మాజీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అది చూసి చంద్రబాబు మింగలేక కక్కలేక నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ
టీడీపీ నేతలపై విమర్శల దాడి చేస్తుంటే వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు.ఈ సారి పవన్ కళ్యాన్ పై తన ప్రతాపాన్ని చూపెట్టారు. కొంతమంది చేతిలో పవన్ కళ్యాణ్ పావుగా మారారని విమర్శించారు. టీడీపీ పేరును ప్రత�
పోలీసులను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలను జగన్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుందిని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత �
టీడీపీ నేత గంటా శ్రీనివాస్పై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు మంత్రిగా ఉండి చేసిన భూ కబ్జాలు, అరాచకాలపై గంటా సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు. అన్నం పెట్టిన వారికి గంటా సున్నం పెడతాడని…రాజకీయా
ఏపీ రాజధాని అమరావతి మార్చేస్తారంటూ వస్తున్నాయి. ఈఅంశంపై అధికార పార్టీ వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో పవన్ది ద
సోషల్ మీడియా వేదికగా వైసీపీ,టీడీపీల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్ లపై ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఓ వృద్ధ జంబూకం అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో రోజుకో స్టేట్ మెంట్ వస్తుండడంతో.. అయోమయంలో పడిపోతున్నారు ప్రజలు. అమరావతిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలోనే.. టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా.. ఇప్పుడు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహార
అమరావతి : ఏపీ రాజదాని అమరావతి ప్రాంతంలో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ భూములు లేవని అన్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సుజనా చౌదరి కుటుంబ సభ్యులకు రాజధాని ప్రాంతంలో �
విజయవాడ : ఎద్దు ఈనింది అంటే దూడను కట్టేయమన్నట్టు ఏపీ బీజేపీ నాయకులు వ్యవహారిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమలలో ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం ప్రింటింగ్ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆయన ఆధారాలతో సహా �