Home » YCP
గుంటూరు మిర్చి ఘాటు వైసీపీలోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు.
చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తన బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. ఉత�
వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి మూకలను తీసుకొచ్చి తమపై దాడులు చేయించారని విమర్శించారు.
టీడీపీ చేస్తున్న విమర్శలను ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. బాబు టార్గెట్గా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. కుప్పంలో టీడీపీ నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ కౌంటర్ ఇస్త
తెలంగాణలో ESI-IMS స్కామ్ మరకముందే ఏపీలోనూ ESI-IMS స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. గత ఆరు సంవత్సరాల్లో 100 కోట్ల వరకు అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్లో మాజీమంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందంటూ ఆరోపించిన అధికారపార్టీ…. ఆయ�
రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలన్నింటికీ విశాఖ కీలకం. దీనిపై పట్టు సాధించడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు నిత్యం సమరం సాగిస్తుంటాయి. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది. మంత్రి �
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. కర్నూలులోని సుగాలి ప్రీతి కేసును కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని కేసును సీబీఐకి అప్పగించింది వైసీపీ. దీనిపై జనసేన పార్టీ స్పందించింది. ‘బాధితురాలి కుటుంబానికి న్యాయ
చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడుల్లో రూ. 2వేల కోట్లు దొరికిందంటూ.. వచ్చిన వార్తలతో రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య వాదనలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా రాష్ట్�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రంలో కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు, బీజేపీతో వైసీపీ జట్టు కట్టబోతోందంటూ వార్తలు రాగా.. కేంద్ర కేబినెట్లో వైసీపీ చేరబోతుందని వస్తున్న వార్తలపై లే�
భారతీయ జనతా పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోల్కతాలో జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశంలో తీర్మానం చేసినట్లు వివరించిన ఆయన.. �