YCR Congress party

    సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు

    March 15, 2024 / 11:38 AM IST

    మాజీ మంత్రి ముదగ్రడ పద్మనాభం, ఆయన కుమారుడు వైసీపీలో చేరారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.

    నాపై ఉన్న కేసు ఒక్కటే.. పోరాటం కేసిఆర్‌తోనే!

    March 25, 2019 / 01:28 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. తిరుపతి రోడ్ షోలో మాట్లాడిన చంద్రబాబు జగన్ కేసులే టార్గెట్‌గా �

    మాల్యాకు మాగుంటకు లింకేటి? వైసీపీపై ట్రోలింగ్

    March 19, 2019 / 03:51 AM IST

    ఒంగోలు పార్లమెంటు అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి బ్యాంకుల ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు మధ్య అనుబంధం ఏంటి? ఈ ప్రశ్న నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులురెడ్డి ట్వీట�

    జనవరి 9 న జగన్ పాదయాత్ర ముగింపు

    January 1, 2019 / 10:29 AM IST

    హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయల మొదలైన ఆయన పాదయాత్ర  2019 జనవరి 9 న ముగుస్తుంది. ప్రస్తుతం ఆయన 335వరోజు శ్రీకాకుళంజిల్లా పలా�

10TV Telugu News