yogi adithyanath

    హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసు….యోగి రాజీనామా చేయాలనీ ప్రియాంక డిమాండ్

    September 30, 2020 / 07:23 PM IST

    Hathras gangrape case ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ ‌లో దళిత యువతి హత్యాచార ఘటనకు సంబంధించి యోగి ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రియాంక గాంధీ డ�

    అయోధ్యలో మసీదు ప్రారంభోత్సవానికి వెళ్ళను

    August 7, 2020 / 06:06 PM IST

    అయోధ్య‌లో రామజన్మభూమిలో రామాల‌య నిర్మాణం కోసం ఆగష్టు-5,2020న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా భూమిపూజ,శంకుస్థాపన కార్యక్రమం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ వేడుక‌లో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా పాల్గొన్నారు. అయితే, గతేడాది అయోధ్య కేస�

    వారానికి 5రోజులే…కరోనా కట్టడికి యూపీలో మినీ లాక్ డౌన్ ఫార్ములా

    July 12, 2020 / 06:28 PM IST

    పెరుగుతున్న కరోనావైరస్ కేసులను అరికట్టే ప్రయత్నం భాగంగాలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో “మినీ లాక్ డౌన్” ఫార్ములా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మినీ-లాక్‌డౌన్ స్కీంలో భాగంగా… కరోనావైరస్ కేసుల వ్యాప్తిని నియంత్రించడానికి యోగ�

    ఒకే కుటుంబంలోని 19మందికి కరోనా పాజిటివ్

    April 25, 2020 / 07:29 AM IST

    ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 19మందికి కరోనా సోకింది. రాష్ట్రంలోని సంత్ కబీర్ జిల్లాల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ విద్యార్థికి మొదట కరోనా వైరస్ సోకగా,అతని ద్వారా 18మంది కుటు

    తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన యోగి..చితికి నిప్పుపెట్టిన పెద్దన్న

    April 21, 2020 / 03:40 PM IST

    ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్..అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం(ఏప్రిల్-21,2020)కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన తండ్రి అంత్యక్రియలకు యోగి ఆదిత్యనాథ్ హాజరుకాలేకపోయారు. �

    లాక్ డౌన్ ఉల్లంఘించను…తండ్రి చివరిచూపుకు దూరమైన యోగి

    April 20, 2020 / 10:13 AM IST

    అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-20,2020)ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా రేపు జరగనున్న తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనలేని పరిస్థితి ఉ�

    పేదల అకౌంట్లలో 611కోట్లు జమ చేసిన యోగి ఆదిత్యనాథ్

    March 30, 2020 / 02:44 PM IST

    దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటివరకు దాదాపు 1200మందికి కరోనా సోకినట్లు తేలింది. దాదాపు 30మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్(COVID-19) వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలి

    నిరసనకారులకు కేజ్రీవాల్ బిర్యానీ…బీజేపీ బుల్లెట్లు దింపుతోందన్న యోగి

    February 2, 2020 / 09:48 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అడుగుపెట్టారు. శనివారం ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న యోగి ఆదిత్యనాథ్…దేశరాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసన

    కేజ్రీవాల్ పై 40మంది స్టార్ క్యాంపెయినర్లను దించిన బీజేపీ

    January 22, 2020 / 03:10 PM IST

    వచ్చే నెలలో జరగనున్నఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా చేయవలసిన అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఆప్ ను దేశరాజధానిలో కనిపించకుండా చేయాలని భావిస్తోన

    ధరించే బట్టలు సూచించే ధర్మాన్ని పాటించండి..యోగిపై ప్రియాంక ఫైర్

    December 30, 2019 / 11:42 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొని ప్రభుత్వ ఆస్తులకు నస్టం కలిగిస్తే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆందోళనకారులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులకు నష్టం క�

10TV Telugu News