Home » YouTuber
బాబా కా ధాబా ఓనర్ కంప్లైంట్కు యూట్యూబర్ కంగుతిన్నాడు. అతనికి వచ్చిన రూ.4.5లక్షల డొనేషన్ ను తిరిగిచ్చాడు. కొద్ది రోజుల క్రితం తనకు రావాల్సిన డబ్బు ఇవ్వలేదని ఆ ధాబా యజమాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.
మహిళలతో నిషేధిత పబ్జీ ఆడుతూ వారితో అసభ్యంగా మాట్లాడుతూ.. ఆడియోలను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన యూ ట్యూబర్, పబ్ జి గేమర్ మదన్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొందరు వ్యక్తులు జంతువుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. జంతువులను హింసలు పెడుతుంటారు. కనికరం లేకుండా వాటి ప్రాణాలు కూడా తీస్తుంటారు. గతంలో కొందరు ఆకతాయిలు కుక్కపిల్లల్ని నిప్పుల్లో వేసి పైశాచిక ఆనందం పొందారు. మరోచోట కోతికి ఉరివేసి చిత�
కరోనావేళ పోరాడుతున్న వ్యక్తుల్లో ఒకరు సోనూసూద్.. ప్రతీరోజూ వేలాదిమందికి సాయం చేస్తూ దేవుడు అని ప్రశంసించబడుతోన్న సోనూసూద్.. లేటెస్ట్గా సోనూసూద్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో నాగలక్ష్మీ అనే యువతిని అభినంది�
పాపులర్ పర్సన్.. యూట్యూబర్ మరో కొత్త ఫీట్ చేశాడు. నోరెళ్లబెట్టి ఔరా అనిపించేలా ఫీట్లు చేసే..
Boy Helped His Grandma Become A Successful YouTuber : సోషల్ మీడియాలో ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే..గూగుల్ ఫస్ట్ ప్లేస్లో నిలుస్తోంది. తర్వాత..యూ ట్యూబ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎంతో మందికి సహాయ పడుతోంది. అప్లోడ్ అయిన వీడియోలు చూసి ఎంతో మంది నేర్చుకున్నారు. అలాగే..ఎంతో మంద�
Woman Drugged, Raped, Filmed, Blackmailed in Noida : యూట్యూబ్ లో ఫిట్ నెస్ క్లాస్ లూ చెప్పే ఒక ట్రైనర్ మహిళకి మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడు. దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి రూ.13లక్షల వరకు ఆమె వద్ద నుంచి వసూలు చేశాడు. అతడి వేధింపులు భరించలేని మహిళ పోలీసులను ఆశ్రయించిం�
Rashid Siddiqui opposes Rs 500 crore defamation notice : బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, యూ ట్యూబర్ రషీద్ సిద్ధిఖీ మధ్య వార్ కొనసాగుతోంది. తన పరువుకు భంగం కలిగించినందుకు రూ. 500 కోట్లు చెల్లించాలంటూ..డిమాండ్ చూస్తూ..అక్షయ్ కుమార్ నవంబర్ 17న నోటీసులను సిద్ధిఖీకి పంపించిన సంగతి తెలి�
Akshay Kumar serves Rs 500-cr defamation notice : యూ ట్యూబర్ పై బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు రూ. 500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుతో సంబంధం ఉందంటూ..తనపై ఫేక్ వార్త�
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో తన పేరును తప్పుగా ప్రస్తావించినందుకు నటుడు అక్షయ్ కుమార్.. ఓ యూట్యూబర్కు రూ.500కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేసి, మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య ఠాక్రే ప�