CM Jagan- Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని సమాచారం. జగన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ నేత.. నారా లోకేశ్ సెటైర్లు వేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ జెండాను ఎగురవేసి నేతలు, కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటున్నారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యక
వచ్చే ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని ఏపీ మంత్రులు కూడా చెప్పారు. దీంతో రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏపీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశాఖ జిల్లా అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అధికారికంగా
మంగళవారం సాయంత్రం జగన్ ఢిల్లీ వెళ్తారు. ఆ రోజు అక్కడే బస చేస్తారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రధానితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గతంలో కూడా అనేకసార్లు జగన్ ప్రధానిని కలిసి, రాష్ట్రాన�
రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఎంతోమందికి వై.ఎస్. జగన్ రాజకీయ జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ధైర్యం, మొండి పట్టుదల, అనుకున్నది సాధించాలనే తపన, నమ్ముకున్న వాడిని కాపాడుకొనే తత్వం, ప్రజల సంక్షేమంకోసం, వారు బా�
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాజాగా రీజనల్ కోఆర్డినేటర్లను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి.
తాడేపల్లిగూడెంలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర అనే మహిళ విషయంలో సీఎం జగన్ స్పందించారు. ఆమెకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అమరావతి ప్రాంతంపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగన్ మాట్లాడారు. మూడు రాజధానుల అవసరం గురించి ఆయన వివరించారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అప్ సైక్లింగ్తో సాగరతీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) సందర్భంగా శుక్రవారం విశాఖపట్టణం