Ys Jagan Mohan Reddy

    మీరు బడికి వెళ్లలేదా..అయితే..ఫోన్ కు మెసేజ్ వెళుతుంది – సీఎం జగన్

    January 11, 2021 / 02:33 PM IST

    CM Jagan Amma Vodi : మీరు బడికి వెళ్లడం లేదా..వెంటనే వెళ్లండి..ఎందుకంటే..స్కూల్ కు రావడం లేదని తల్లిదండ్రుల ఫోన్ కు మెసేజ్ వెళుతుంది. ప్రతొక్కరూ చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి 11వ తేదీ సోమవారం ఆయన నెల్ల�

    ఎన్నెన్ని పెట్టగలం.. ఎక్కడని సీసీకెమెరాలను పెట్టగలం.. గుళ్లపై దాడులు చేయాలంటేనే భయపడాలి : పోలీసులకు సీఎం జగన్ ఆదేశాలు

    January 5, 2021 / 03:07 PM IST

    AP Police Must Tackle Political Guerilla Warfare In State : రాష్ట్రంలో దేవాలయాల విషయంలో జరుగుతున్న రాజకీయంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ గొరిల్లా వార్ ఫేర్ జరుగుతోందని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే గుళ్లపై దాడులు చేస్తున్నారని, సోషల్ మీడియాలో ప్రచారం చేస్త�

    చిత్తూరుకు ముఖ్యమంత్రి.. పేదల ఇళ్లకు శంకుస్థాపన!

    December 28, 2020 / 08:06 AM IST

    AP CM YS Jagan Mohan Reddy:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమంలో భాగంగా ఇప్పటికే ఇళ్ల పట్టాలు కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్.. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ అనే పథకంలో భాగంగా జగన్.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, �

    ‘థాంక్యూ జగనన్న’ అంటూ సీఎం‌పై అభిమానం చాటుకున్న‘అనంత’ లబ్దిదారులు

    December 27, 2020 / 05:14 PM IST

    House plots distribution in Anantapur district : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ‘అనంత’ లబ్ధిదారులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి లబ్ధిదారులకు కొడిమి

    పోలవరం వద్ద సీఎం జగన్, 2022 ఖరీఫ్ నాటికి సాగునీరు

    December 14, 2020 / 01:42 PM IST

    AP CM YS Jagan Polavaram Project Inspection : 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం పోలవరంలో పర్యటిస్తున్న సీఎం మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

    అసెంబ్లీలో గందరగోళం : ఆవేశంతో ఊగిపోతూ బైఠాయించిన చంద్రబాబు

    November 30, 2020 / 02:06 PM IST

    andhra pradesh assembly : ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారపక్ష సభ్యులతో వాగ్వాదానికి దిగారు. అరుపులు, కేకలతో సభ దద్ధరిల్లింది. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై టీడీపీ సం

    సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ చరణ్

    November 27, 2020 / 11:26 AM IST

    sp charan thanks ap cm ys jagan : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు లోని ప్రభుత్వ సంగీతనృత్యకళాశాలకు దివంగత దిగ్గజ గాయకుడు పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టటం పట్ల ఆయన కుమారుడ ఎస్పీ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. తనతండ్రికి తక్కిన గొప్ప గౌరవమని, సీఎం జగన్ మ

    తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్

    November 20, 2020 / 01:59 PM IST

    CM YS Jagan inaugurated tungabhadra pushkarams :  పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కర్నూల్ లోని సంకల్‌భాగ్‌ ఘాట్‌లో సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. కాగా.. కోవిడ్‌ నేపథ్యంలో ప్�

    2022 నాటికి పోలవరం పూర్తి – సీఎం జగన్

    November 9, 2020 / 12:44 PM IST

    Somasila 2nd Phase Works : 2022 ఖరీఫ్ కు నీరు వచ్చే విధంగా..పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి..జాతికి అంకింతం చేస్తామన్నారు సీఎం జగన్. రాష్ట్రానికి సంబంధించి నీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఎక్కడా ఉండదన్నారు. మూడు రాజధానులతో పాటు మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ఉద్ధే

    గోదావరికి వరదలొచ్చిన ఆగని పోలవరం పనులు

    November 6, 2020 / 02:29 PM IST

    Polavaram project progress report : వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. కేవలం శంకుస్థాపనల వరకే పరిమితమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరం పనుల్లో వేగం పెరిగింది. ఇప్పుడు వైసీపీ సర్కార్.. 2021 నాటికి ప్రా

10TV Telugu News