Ys Jagan Mohan Reddy

    Anandaiah Letters Jagan: సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ

    June 8, 2021 / 11:17 AM IST

    నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. మందు త‌యారీ సామ‌గ్రికి సంబంధించిన మూలికలు, త‌దిత‌రాల‌కు స‌హాయం చెయ్యలంటూ లేఖలో కోరారు.

    Andhra Pradesh Covid : రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆసుపత్రులకు భూములు కేటాయింపు

    May 28, 2021 / 06:51 PM IST

    ఏపీ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి క్రమంలో మరింత వైద్య రంగాన్ని బలపర్చాలని ఆయన భావిస్తున్నారు.

    AP Covid : వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి..ప్రజలు జాగ్రత్త – సీఎం జగన్

    April 29, 2021 / 06:35 PM IST

    కరోనా వైరస్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియని పరిస్థితి నెలకొందని..వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం జగన్.

    AP Tenth Exams : ఏపీ టెన్త్ పరీక్షల రద్దు వైపు మొగ్గుచూపే ఛాన్స్!

    April 18, 2021 / 07:07 AM IST

    ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే సీబీఎస్ఈతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేయడంతో ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది.

    Kurnool Airport : కర్నూలు ఎయిర్ పోర్టు రెడీ.. 28 నుంచే ఇండిగో విమానాలు

    March 23, 2021 / 06:27 PM IST

    Kurnool airport inaugural : కర్నూలు ప్రాంతం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కర్నూలు విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.153 కోట్ల వ్యయంతో ఓర్వకల్లు వద్ద నిర్మించిన దీన్ని ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.�

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రధానికి సీఎం జగన్ లేఖ

    February 7, 2021 / 06:40 AM IST

    AP CM writes to PM on revival of Vizag steel plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్‌ లేఖరాశారు. స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని జగన్‌ ప్రధానిని కోరారు. ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించ

    రేషన్ పంపిణీ మొబైల్ వాహనదారులకు గుడ్ న్యూస్

    February 6, 2021 / 12:05 PM IST

    ration door delivery vehicle Drivers : రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీ మొబైల్‌ వాహనదారులకు అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో రేషన్‌ పంపిణీ వాహనదారునికి.. వాహన అద్దె, పెట్రోల్, హెల్పర్‌ చార్జ్‌ల కింద 16 వేల రూపాయలు చె�

    రైతు సమస్యలకోసం ప్రత్యేక పోలీసు స్టేషన్లు – సీఎం జగన్ మోహన్ రెడ్డి

    February 2, 2021 / 09:09 PM IST

    AP CM YS Jagan Review on Disha act : రైతులకు రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఆయన క్యాంపు కార్యాలయంలో దిశ’ చట్టం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా రైతుల సమస్యలపై కూడా చర్చించారు. రైతుల సమస్యలప�

    వైఎస్ జగన్, మంచు విష్ణు ఫ్యామిలీ మీటింగ్..

    January 29, 2021 / 06:52 PM IST

    Vishnu Manchu: ఈ రోజు విజ‌య‌‌వాడ తాడేప‌ల్లిలోని సీఏం నివాసంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని, వారి స‌తీమ‌ణి వైఎస్ భార‌తిని విష్ణు మంచు, విరానికా మంచు దంప‌తులు క‌లిశారు. బంధువులైన ఇరు కుటుంబాల వారు అంద‌రూ క‌లిసి సీఏం నివాస�

    సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, ఏం మాట్లాడారు ? ఎలాంటి వినతులు ఇచ్చారు

    January 20, 2021 / 07:05 AM IST

    CM Jagan’s visit to Delhi : ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటన ముగిసింది. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. సుమారు ఒకటిన్నర గంటపాటు జరిగిన సమావేశంలో సీఎం జగన్ అమిత్‌ షాతో ఏం మాట్లాడారు? రాష్ట్రం కోస�

10TV Telugu News