Ys Jagan Mohan Reddy

    పోలవరం.. కాఫర్ డ్యామ్ నిర్మాణం 85 శాతం పూర్తి

    November 6, 2020 / 02:28 PM IST

    Polavaram project of Coffer Dam report : పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనది కాఫర్ డ్యామ్ నిర్మాణం. ఇప్పటికే.. ఎగువ కాఫర్ డ్యామ్ 85 శాతం పూర్తి అయింది. రెండు కాఫర్ డ్యామ్‌లకు మధ్యలో గోదావరి అడుగున ఉన్న డయాఫ్రాం వాల్ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం తూర్పుగోదావ�

    శరవేగంగా పోలవరం పనులు.. 2021 నాటికి ప్రాజెక్ట్ పూర్తి..

    November 6, 2020 / 12:13 PM IST

    Polavaram project progress report: వరదలు వెంటాడినా పనులు ఆగట్లేదు.. కరోనా కుదిపేసినా నిర్మాణంలో జాప్యం లేదు.. నిధుల్లో కేంద్రం కోతలు పెట్టినా.. ప్రాజెక్ట్ పట్టాలు దిగలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా.. పోలవరం పరుగులు పెడుతోంది. పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయ్. మరి.. పనులు �

    వైసీపీలో వర్గపోరు.. చీరాలలో ఆమంచి, కరణం మధ్య వార్!

    November 6, 2020 / 09:27 AM IST

    Amanchi vs Karanam Balaram in Cheerala : ప్రకాశం జిల్లా చీరాలలో కరణం బలరాం వర్సెస్‌ ఆమంచి.. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వార్‌ నడుస్తోంది. ఏ సందర్భం వచ్చినా నువ్వా నేనా అనేంతలా రచ్చకెక్కుతోంది. రెండు వర్గాల మధ్య గొడవలు పీక్స్‌కి చేరడంతో.. చీరాల రణరంగంగా మా�

    వందేళ్ల తర్వాత : ఏపీలో జనవరి నుంచి సమగ్ర భూ సర్వే

    November 5, 2020 / 08:34 PM IST

    AP Government to start land resurvey from january 2021 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీసర్వే చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ ప్రక్రియ కోసం 4,500 సర్వే టీమ్‌లను సిద్దం చేస్తున్నట్లు ఆయన చెప

    ప్రజల మనిషి జగన్ : ఆఫీసు సబార్డినేట్ వివాహానికి వెళ్లి ఆశీర్వదించిన సీఎం

    November 5, 2020 / 02:59 PM IST

    CM Jagan attend CMO subordinate marriage : సీఎం పదవి అంటేనే 24×7 ప్రజా సంక్షేమం కోసం పాటుపడే హోదా అని అందరికీ తెలిసిన విషయమే. ఒకోసారి 24 గంటలసమయంకూడా సరిపోదు. రాష్ట్ర వ్యవహారాలు, కేంద్రంతో సంబంధాలు, పక్కరాష్ట్రాలతో సమన్వయం…మంత్రులు, అధికారులతో మంతనాలు…. పార్టీ వ్యవహ�

    విశాఖలో అదానీ డేటా సెంటర్ పార్కు.. ఏపీ ప్రభుత్వం ఆమోదం

    November 5, 2020 / 02:11 PM IST

    Adani Data Center Park : విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌ సంస్థ దాదాపు రూ.15 వేల కోట్లతో ఐటి పార్కు రూపొందించనుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇటీవలే ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ పార్క్, ఇంటిగ్రేటెడ్‌ ఐటీ అండ్‌ బిజినెస్‌ పార్క్, రిక్రియేష

    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుక

    October 25, 2020 / 08:39 AM IST

    CM YS Jagan agrees to release pending DA : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దసరా పండుగ సందర్భంగా తీపికబురు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో పెట్టిన రెండు డీఏలతోపాటు మొత్తం మూడు కరువు భత్యాలు (డీఏలు) మంజూరు చేయడానిక�

    అమ్మవారి సేవలో : ఇంద్రకీలాద్రికి సీఎం జగన్.. ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరు

    October 21, 2020 / 05:21 PM IST

    Ys Jagan visits Durga Temple : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించారు. దుర్గగుడి అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం రూ.70 కోట్లను కేటాయించింది. అమ్మవారి ఆలయం అభివృద�

    cm Jagan మామ గంగిరెడ్డి కన్నుమూత

    October 3, 2020 / 06:49 AM IST

    cm Jagan : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి..2020, అక్టోబర్ 02వ తేదీ శుక్రవారం అర్�

    కార్పొరేట్ లుక్‌‌లో ఆస్పత్రులు : సెంట్రలైజ్డ్ ఏసీ తప్పనిసరి : సీఎం జగన్

    September 30, 2020 / 06:00 PM IST

    CM Ys Jagan : ఏపీలో దాదాపు 7 దశాబ్దాల తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయి. అన్ని ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆస్పత్రుల నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఆయన అధిక�

10TV Telugu News