Home » Ys Jagan Mohan Reddy
ఏపీలో కొత్త మద్యం పాలసీ
ఒకే రోజు..తెలుగు రాష్ట్రాల కేబినెట్ మీటింగ్
కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా కారణంగా ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ఆగస్టు 14 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న దశరధరామిరెడ్డి నియమితులయ్యారు.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం (జూలై 15)న జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు.
YS Vijayamma : హైదరాబాద్ లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల రాజకీయ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం హాట్టహాసంగా సాగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తల నడుమ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి సతీమణి వ
వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి బయోపిక్ చెయ్యబోతున్నారు మహి వి. రాఘవ్..
అక్కచెల్లెమ్మలకు అండగా అంటూ ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45నుంచి 60 ఏళ్ల వయసు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున అకౌంట్లలో నేరుగా వెయ్యనుంది.
AP Job calendar : 2021-22 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 10 వేల 143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. 2021, జూన్ 18వ తేదీ శుక్రవారం ఆయన క్యాలెండర్ ను విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్కో హామీన�
ఏపీ సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా జగన్ ఢిల్లీ టూర్ సాగిందన్నారు.