Home » Ys Jagan Mohan Reddy
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ దంపతులను కలిశారు. సాయంత్రం రాజ్ భవన్ కు వచ్చిన సీఎం జగన్ దంపతులకు రాజ్ భవన్ కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు.
AP Politics : వైసీపీలోని అసమ్మతి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైసీపీలో నేతల మధ్య విభేదాలు బహిర్గతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
GVL Narasimha Rao : రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలకు బీజేపీ అంటే భయం పట్టుకుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రాలకు విస్తృతంగా సహాయం చేస్తున్నా తెలుగు రాష్ట్రాలు రెండు కేంద్రాన్ని విమర్శిస్తు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఒంగోలులోని పీవీఆర్ మునిసిపల్ హైస్కూల్
Amma Vodi Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో లేనిపోని అపోహలన్ని సృష్టిస్తున్నారంటూ ఏపీ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు.
అలిపిరిలో తొక్కిసలాటపై విపక్షాల విమర్శల మీద వైవీ ఫైర్
ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు...
మొదటి కేబినెట్ విస్తరణ జరిపిన సమయంలో ఎక్కడా కూడా అసంతృప్తి వెల్లడికాలేదు. కానీ.. మరోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వైసీపీలో పెద్ద చిచ్చే పెట్టింది. ఓ వైపు ప్రమాణస్వీకారానికి...
ఏపీ నూతన మంత్రి వర్గ కూర్పు ఒక ప్రహసనంలా మారిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు.
2019 ఎన్నికల్లో వైసీపీ ByeByeBabu అనే నినాదం తెగ వాడిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల బై బై బాబు...