Home » Ys Jagan Mohan Reddy
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను నేడు(శుక్రవారం-మార్చి4) ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్..
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఈ రోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న క్విడ్ ప్రో కో ఆరోపణల కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.
సీఎం జగన్ నివాస ప్రాంగణంలో గోశాల
పెరుగుతున్న పెట్రో.డీజిల్ ధరలకు నిరనసగా రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపడతామని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఏపీ వ్యాప్తంగా సాగించిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు పలు కార్యాక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
టీడీపీ ఆఫీస్ దాడిపై పవన్ రియాక్షన్
ఏపీలో రాజకీయాలు మరింత వేడిక్కాయి. టీడీపీ ఆఫీసులపై వరుస దాడుల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికారి వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య దాడులతో భగ్గుమన్నాయి.
ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో, ఏపీలో సినిమా ఆన్లైన్ టికెటింగ్ పై బాగా చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ దీనిని వ్యతిరేకిస్తూ స్పీచ్ మాట్లాడటంతో కొద్ది రోజులు ఇది పెద్ద వివాదంగా