Home » Ys Jagan Mohan Reddy
రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. పాపాలు చేసి పారిపోయిన వైసీపీ నేతలు ఎక్కడ దాక్కున్నా వెతుక్కొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు
గతంలో తనకున్న భద్రతను పునరుద్ధరించాలని వైఎస్ జగన్ పిటిషన్
త్వరితగతిన ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
పీఎంఏవై పథకం కింద ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు.
ఇలాంటి కిరాతకం నడుపుతున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. పవన్ కల్యాణ్, చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలి.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సోదరుడి రౌడీయిజం ఎక్కువై పోయింది. వైసీపీ వాళ్లను కొట్టండి.. చంపండి.. కేసులు లేకుండా చూసుకుంటానని చెబుతున్నాడు.
విభజన హామీల్లో వచ్చింది తీసుకోవాలి. లేనిదానికోసం పాకులాడకూడదు. విభజన హామీలు వచ్చేవాటిపై కామెంట్స్ చేస్తే మనకే నష్టం అని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకోవాలంటే విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని పావులు కదుపుతున్న వైసీపీ... అన్నిరకాల లెక్కలు తీసివేతలు... వడబోతలు అనంతరం బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వంలో తమ పార్టీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, రెవెన్యూ అధికారులతోపాటు అప్పటి అధికార పార్టీ నేతల పేర్లను రెడ్బుక్లో రాస్తున్నానని.. వారిని గుర్తించుకుని తాము అధికారంలోకి రాగేనే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికల�
నాకు ఎవరయినా డబ్బులు ఇచ్చారని నిరూపిస్తే ఉరివేసుకుని చస్తానని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు.