Home » Ys Jagan Mohan Reddy
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో నిలపకూడదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
దాదాపు నెల రోజులుగా ప్రతి సీను క్లైమాక్స్లా రక్తి కట్టించిన ఎమ్మెల్సీ ఎన్నిక ఎపిసోడ్.... ప్రశాంతంగా ముగినట్లైంది.
వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోందన్నారు జగన్.
ఇండిపెండెంట్గా పోటీకి దిగాలని వాణి సిద్ధపడగా, కుటుంబ కలహాలు బయటపడితే... ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే ఆలోచన చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ తన భార్యకు ఆస్తులను రాసిచ్చి బుజ్జగించినట్లు చెబుతున్నారు.
టీడీపీలో చాలామంది సీనియర్లు ఈ టికెట్ ఆశించినా, అధినేత చంద్రబాబు మాత్రం ఆయనకే అవకాశం ఇస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
అసిస్టెంట్ ఉద్యోగం చేసిన శాంతికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? విల్లా కొనుక్కోవాలని కమీషనర్ ని పర్మిషన్ అడిగింది.
వైఎస్ వివేకా హత్య కేసులో చేతులన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయో అందరికీ తెలిసిందే. వివేకా కూతురు చెయ్యి కూడా ఎటువైపు చూపిస్తుందో మనకు తెలుసు.
అన్నదమ్ములుగా ఉన్న బీసీ కులాల మధ్య వైఎస్ జగన్, వైసీపీ నాయకులు చిచ్చు పెడుతున్నారు. జగన్ కు దమ్ముంటే, గీత కులాల పట్ల చిత్తశుద్ధి ఉంటే..
జగన్ సీఎం అయ్యాక రూ. 404కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఇందులోకూడా 226 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన్ అంటూ బుద్దా వెంకన్న విమర్శించారు.
మాజీ మంత్రుల్లో ఒకరు విదేశాల్లో విహార యాత్రకు వెళ్లగా, ఇంకొకరు తనకే సంబంధం లేనట్లు వ్యవహరించడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటున్నారు. కీలక నేతలు వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని అంటున్నారు. మరి ఈ పరిస్�