Home » Ys Jagan Mohan Reddy
జగన్ బ్యాచ్ రాష్ట్రం మొత్తం దోచుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతీశాఖలో ఉన్న ఫైళ్ళు తగులబెడుతున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చి మూడో నెల నడుస్తుంది. ఇప్పటికీ వైసీపీ ఏమీ చెయ్యలేదంటు విమర్శలు చేస్తున్నారు. మీరు ఏం చేస్తారు, ఎలాంటి అభివృద్ది చేస్తారో చెప్పడం లేదు.
రాష్ట్రంలో కావాలనే విధ్వంసం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసిన వారి మీద కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు?
భవిష్యత్తు కార్యాచరణపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు ఆళ్ల నాని.
గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన పోలీసు అధికారులు ఇప్పుడు ప్రభుత్వానికి టార్గెట్గా మారారనేది స్పష్టమవుతోందంటున్నారు. ఐతే వీరికి పోస్టుంగులు లేకుండా పక్కన పెట్టినా, గతంలో ఎన్నడూ లేనట్లు రోజూ ఆఫీసుకు రమ్మని పిలవడానికి ఇంకో ముఖ్య కారణం ఉంద�
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.
కుప్పం గడ్డపై ప్రకటించిన వైనాట్ 175 స్టేట్మెంట్ వైసీపీకి పూర్తిగా నష్టం చేయగా, ఇప్పుడు కుప్పంలోనూ ఆ పార్టీ దుకాణం బంద్ అయ్యే పరిస్థితి నెలకొనడమే పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది.
సంపద ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదు. 2019 నుంచి కూడా మేమే ఉండి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేసే వాళ్లం.
డీసీసీబీ డైరెక్టర్గా రాజకీయాల్లోకి వచ్చిన బొత్స... అంచెలంచెలుగా ఎదిగారు. ఒకానొక సమయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు.
10 లక్షల కోట్ల అప్పులు చేయడానికి మళ్ళీ రావాలా? పోలవరంతో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ రావాలా?