Home » Ys Jagan Mohan Reddy
రివర్స్ టెండర్ అమలు చేసి పైశాచిక ఆనందం పొందారు. పండగ పూట కూడా ప్రాజెక్ట్ గురుంచి కేంద్ర మంత్రి గడ్కరీ వద్దకు వెళ్ళా. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదుల తరహాలో ఆ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం వద్ద వాదించా.
కొందరి విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వారిద్దరూ రాజీనామా చేయనున్నారని సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత మాజీ మంత్రి రోజా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆమె పార్టీ మారుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది ..
వేల కోట్ల రూపాయల స్కాం జరగడంతో మనీలాండరింగ్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉండటంతో ఎవరి కొంప కొల్లేరు అవుతుందనేది సస్పెన్స్గా మారింది.
ఇప్పటికే కీలక నేతలు అంతా పార్టీకి దూరమవడంతో ఇప్పుడు ఏలూరులో వైసీపీని నడిపే లీడరే కనిపించడం లేదు.
గతంలో డ్రైవర్ హత్య కేసులో జైలుకెళ్లిన అనంతబాబు వల్లే దళితులు వైసీపీకి దూరమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వైరల్ అవుతున్న వీడియోతో వైసీపీకి మరింత నష్టమనే టాక్ వినిపిస్తోంది.
వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు.
మాచర్ల అంటే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డాగా చెప్పేవారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయనకు ఎదురేలేదన్నట్లు పవర్ చూపించే వారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాచర్లలో పిన్నెల్లి చెప్పిందే శాసనం అన్నట్ల
జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ గ్రేషియా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉంది. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతారు.