Home » Ys Jagan Mohan Reddy
తిరుపతి రాజకీయం మొత్తం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రంగానే కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా రెస్ట్ తీసుకుంటున్నారు.
గతంలో వైసీపీ హయాంలో ఇలాంటి ఘటన జరిగితే వెంటనే పాలక, ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. తెల్లవారు జామున ప్రమాదం జరిగిన కాసేపటికే కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లారు.
కార్యకర్తలకు అండగా ఉండాల్సిన నేతలు సొంత సమస్యలతో రోడ్డెక్కుతూ రచ్చ చేస్తుండటంపై ఆగ్రహం మీదున్నారు కేడర్.
మళ్లీ 2029లో అధికారంలోకి వస్తామని, కాస్త ఓపిక పట్టాలని వారిని జగన్ కోరినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ దాడులను ప్రోత్సహించలేదు.
Gossip Garage : ఏదో పొరపాటు అయిపోయింది.. ప్రాంక్ అనుకోవచ్చుగా.. తొందరపాటు చర్య అని లైట్ తీసుకోవచ్చుగా. అర్థం చేసుకోండి బాస్.. ప్రజర్ లో అలా చేసేశాను. వీర్ఎస్ కు అప్లయ్ చేశానా.. దరఖాస్తు పెట్టుకుంటే అంత తొందరగా ఆమోదిస్తారని అనుకోలేదు. ఇప్పుడు మళ్లీ విధుల్
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సీనియర్ నేత మండలి ప్రతిపక్ష నేతగా ఉంటే బాగుంటుందని అభిప్రాపడ్డారు.
ఏ ప్రభుత్వం వచ్చినా వారి నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు పని చేస్తారు.
అక్కడ.. కాపు సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ. అందుకే ఆ సెగ్మెంట్కు ఏ పార్టీ నుంచి ఇంచార్జ్గా ఉండాలన్నా కాపు సామాజికవర్గ లీడర్ అయి ఉండటం మస్ట్. అయి ఉండటం మస్ట్
డయాఫ్రం వాల్ అంటే చైనా వాల్ లా ఉంటుందని అనుకుంటున్నారు.ప్రాజెక్ట్ ల పరిస్థితిపై అధికారులు వాస్తవాలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిజాలు చెబితే ఎక్కడ వాళ్ల మెడకు చుట్టుకుంటుందోనని భయపడుతున్నారు.