Home » Ys Jagan Mohan Reddy
జగన్ ప్రతిపక్షంలోకి వచ్చాక మరింత డోసు పెంచి విరుచుకుపడుతుంటమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పదునైన మాటలు.. ఘాటైన ట్వీట్లతో షర్మిల యుద్ధం కొనసాగించడంతో ఆమె టార్గెట్ ఏంటి? అన్న చర్చకు కారణమవుతోంది.
అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నుంచి ఒక్కొక్కరు జారిపోతున్న ఈ సమయంలో వైసీపీ తన ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకోగలదా? తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం విశాఖలో విజయంతో తన జైత్రయాత్ర కొనసాగిస్తుందా?
దాదాపు 11లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని దించేసిన మీరు.. ఇవాళ నీతులు వల్లిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించడం లేదని ఎంతవరకు సబబో ఆలోచించాలి.
ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకూ లిమిట్ పెంచాం. ఆయుష్మాన్ భారత్ లో లిమిట్ కేవలం ఐదు లక్షలే.
మొత్తానికి ఇటు అధికార పక్షంలోనూ.. అటు ప్రతిపక్షంలోనూ సందేహాలు రేకెత్తించేలా బొత్స వ్యాఖ్యలు ఉండటంతో ఆయన టార్గెట్ ఎవరై ఉంటారనేది ఉత్తరాంధ్ర పాలిటిక్స్ను కుదిపేస్తోంది.
2 నెలల్లోనే చంద్రబాబుకి ఓటు వేసినందుకు ప్రజలు తిట్టుకుంటున్నారు. ఎన్నికల ముందు భూముల రీ సర్వేపై దుష్ప్రచారం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కట్టబెట్టినట్లుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి కీలక సమాచారం గల్లంతైనట్లు తెలుస్తోంది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డ్స్ కాల్చివేశారు. అనేకమంది అధికారులు ఈ కుట్ర వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేశారు. ఆ అధికారులే భూ రికార్డ్స్ కాల్చివేతకు పాల్పడ్డారు.
పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే భద్రత అనే భరోసా రావాలి. పోలీసు అకాడమీ లేని రాష్ట్రం ఏపీనే. మహిళా భద్రత మీద మరింత పటిష్టంగా పని చేస్తున్నాం.
గతంలో మైనార్టీ వ్యవహారాల మంత్రి ఫరూక్తో భేటీ అయిన జకియా ఖానం అప్పట్లోనే టీడీపీలో చేరతారని ప్రచారానికి బీజం వేశారు. ఇప్పుడు లోకేశ్ను కలవడంతో ఆమె టీడీపీలో చేరడం దాదాపు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.