Home » Ys Jagan Mohan Reddy
జగన్ తలకిందులుగా తపస్సు చేసినా.. ప్రజలు కాదు కదా ఆయన కుటుంబసభ్యులు కూడా వినరు.
మాజీ ఎమ్మెల్యే పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందంటున్నారు. రాజకీయాల్లో గిరి ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా పతనమయ్యారు అంటున్నారు పరిశీలకులు.
కక్షపూరితంగా వెళ్లాలంటే మా నాయకుడు కనుసైగ చేస్తే చాలు. వైసీపీ నేతల చేతిలో ఇబ్బంది పడిన మా కార్యకర్తలే వారికి బుద్ధి చెబుతారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో దాడులు, రాజకీయ కక్ష సాధింపులు పెరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు. ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్ ఏర్పాటు చేయాలి.
జగన్ ప్రవర్తన నచ్చకనే చాలామంది ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు.
ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి
రాజకీయ భవిష్యత్ దృష్ట్యా త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. తన విషయంలో అధిష్టానం ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే...
వైసీపీ ప్రభుత్వంలో ఉండగా టీడీపీ వాళ్ళని కొట్టండి, చంపండి అనలేదు. హత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు.
45 రోజుల కూటమి పాలనలో 36 రాజకీయ హత్యలు, 300 హత్యాయత్నాలు జరిగాయి.