Home » Ys Jagan Mohan Reddy
గత 6 నెలల నుంచి వివిధ కారణాలతో బాలినేని అలకబూనడం, తర్వాత తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం, మాట్లాడటం జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం..
నియోజకవర్గ ఇంఛార్జీల మార్పులపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించారు సీఎం జగన్. హైకమాండ్ పిలుపు మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్ కి నేతలు క్యూ కట్టారు.
అర్ధ, అంగ బలాల్లో తిరుగులేని నారాయణను కట్టడి చేయాలంటే రెడ్డి సామాజిక వర్గ నేత అయితేనే సాధ్యమని భావిస్తున్న వైసీపీ.. పలువురి పేర్లు పరిశీలించినా.. చివరికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు ప్రశాంతిరెడ్డి పేర్లను ఎంపిక చే�
ఎమ్మెల్యే కూడా టీడీపీ అధిష్టానంతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ రాజకీయాలు రసకందాయంగా మారాయి. జిల్లాలో ఇంకో రిజర్వు నియోజకవర్గం..
సభలో పూర్తి మెజార్టీ ఉన్నా.. ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో విశాఖ ఎమ్మెల్యే గంటా రాజీనామా ఆమోదంతోపాటు రెబల్ ఎమ్మెల్యేలపై వేటు దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. ఆసక్తికరంగా మారుతున్నాయి.
భీమిలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైట్ ఇచ్చారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యి, స్వలాభం కోసం జగన్ అన్నపై విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు..
YCPలో వైఎస్ ను లేకుండా చేశారని తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. ఇలా రోజుకో రీతిన జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీని టార్గెట్ చేస్తూ చెలరేగిపోతున్నారు షర్మిల.
తమకు సముచిత స్థానం దక్కడంలేదని అసంతృప్తి చెందుతున్నారు. ప్రత్యామ్నాయంగా వీరంతా టీడీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
AP CM Jagan Satirical Comments : ఏపీలో మళ్లీ వైసీపీదే అధికారమన్న సీఎం జగన్