Home » Ys Jagan Mohan Reddy
కొన్ని స్థానాల్లో మాత్రం తలనొప్పి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏడు ఎంపీ స్థానాలు వైసీపీ అధినాయకత్వానికి పరీక్షగా మారినట్లు సమాచారం.
తెలుగుదేశం-జనసేన కూటమి కూడా లోక్ సభ సీట్లను ముందుగా తేల్చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 13 స్థానాలపై క్లారిటీ రాగా, 12 స్థానాల్లో రెండు నుంచి మూడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబుకు ఓటు లేదని రోజా అంటారు. ఓటు లేకపోతే పోటీ చేయరు అని రోజా తెలుసుకోవాలి అని గోనె ప్రకాశ్ అన్నారు.
34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది.
ఒకరకంగా ఆయన ఆంజనేయుడి లాంటివాడు. జగన్ చూసి రమ్మంటే.. చేసిరాగల నేర్పరి చెవిరెడ్డి భాస్కరరెడ్డి. ఎక్కడా బయటపడరు.., హడావిడి చేయరు.. పనిమాత్రం చక్కబెట్టగలరని.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి పనితీరు గురించి బాగా తెలిసినవారు చెబుతుంటారు...
జగన్ చేస్తున్న మాహా యజ్ఞంలో నేను భాగస్వామ్యం అవుతాను. జగన్ ఏ బాధ్యత ఇస్తే అది తీసుకుని కష్టపడి పని చేస్తా.
దీంతో అక్కడ బాలసాని కిరణ్ ను తప్పించి ఆయన స్థానంలో రావెల్ కిశోర్ బాబును ప్రత్తిపాడు ఇంఛార్జ్ గా నియమించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
గల్లా జయదేవ్ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల్లా నిర్ణయంపై మరింత ఎక్కువ చర్చ జరుగుతోంది.
మార్పు మంచిదే అంటున్న ఆ ఇద్దరు ఎవరు? మార్పుతో రాజకీయ కూర్పు ఎలా మారింది..?
Tekkali Assembly Constituency : రాష్ట్రంలో ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో అదొకటి. అక్కడ గెలుపు వైసీపీ అధినేత, సీఎం జగన్కు ఎంతో ముఖ్యం. టీడీపీకి కంచుకోటైన ఆ నియోజకవర్గంలో గెలిస్తే.. వైసీపీకి వంద ఏనుగుల బలం వచ్చినట్లే.. మరి అంత ముఖ్యమైన చోట వైసీపీ పరిస్థితి ఎలా ఉం