Home » Ys Jagan Mohan Reddy
పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు.
మూడు తరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంటూ అవనిగడ్డ ప్రజలకు సేవలందించింది. రాంచరణ్ ను అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నా.
కుటుంబ వ్యవహారంలో తలదూర్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ కు ఉదాహరణ. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త్ భారత్ గా మారుతుంది.
వైఎస్ కుటుంబం విడిపోవడానికి, వైసీపీ పార్టీని ఏర్పాటు చేయడానికి మూల కారణం చంద్రబాబే అని కామెంట్ చేశారు.
14వేల జీతం ఇవ్వాల్సింది పోయి 2లక్షలు ఇస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు (2.80లక్షలు) ఇచ్చే జీతంతో సమానం.
దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా? పేదల భవిష్యత్ ను కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి మీరు సిద్ధమా?
రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా నిలుస్తున్న విశాఖ కేంద్రంగా ఉండే ఉత్తరాంధ్రలో ఈసారి ఏ పార్టీకి ఊపు ఉంది? మూడు జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?
పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది హైకమాండ్.
రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం కోరిక మేరకు, తెలుగుదేశం-జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలని ఓ వారం క్రితం వరకు భావించిన బీజేపీ అగ్రనాయకత్వం తాజాగా..
34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది.