Home » Ys Jagan Mohan Reddy
Chandrababu : ఆల్రెడీ ప్రజలు అంతుచూసినా.. చంద్రబాబుకి బుద్ధి రాలేదు. దళితుల అంతుచూస్తా అని చంద్రబాబు బెదిరించడం కరెక్ట్ కాదు.
Chandrababu : అధికారంలోకి రాగానే భూకబ్జాలకు పాల్పడిన మంత్రి సురేశ్ పై విచారణ చేపడతామన్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు
Kottu Satyanarayana :చంద్రబాబు అంటే వెన్నుపోటు, దగా, మోసం, అవినీతి, నిలువెల్లా విషం. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్.
Kottu Satyanarayana: ఆరు రోజులపాటు ఎప్పుడూ చేయని అతిపెద్ద కార్యక్రమం దేవాదాయ శాఖ చేస్తోందన్నారు. మే 16న 10050 కలశాలతో శ్రీ లక్ష్మీ విశిష్ట అభిశేఖం నిర్వహిస్తామని తెలిపారు.
ఎస్బీఐ, ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్లు, సీఎస్సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్హోల్డింగ్ బ్రాంచ్లు కలిపి మొత్తం 1400 లకు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది, మరొక 1000కి పైగా కేంద్రాల్లో ఈ సే�
Chandrababu : రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసిన వ్యక్తి సీఎం జగన్. వైసీపీ ఎక్స్ పైర్ అయిపోయే పార్టీ. జగన్ మాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ వాసులు లేరు.
TJR Sudhakar Babu: NTR మరణానికి కారకులు ఎవరో చంద్రబాబు ఎందుకు విచారణ కోరలేదు..? NTR, YSR కుటుంబాలను చంద్రబాబు నిలువునా చీల్చిన విధానాన్ని కేస్ స్టడీ చెయ్యాలి.
Jagananna Vasathi Deevena : సంక్షేమ క్యాలెండర్ అమలుకు నిధుల ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు జవహర్ రెడ్డి. రెండు రోజుల్లో ఏపీ సమస్యలపై కేంద్రంతో మాట్లాడేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తారన్నారు జవహర్ రెడ్డి.
Chandrababu Naidu: ఊసరవెల్లి కూడా వీరిని చూసి సిగ్గుపడుతుంది. ముక్కలు ముక్కలుగా నరికి గుండెపోటు, రక్తపు వాంతులుగా చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు.
Sunil Deodhar : జగన్ ప్రజా వ్యతిరేక, అవినీతి పాలనపై బీజేపీ పోరాడుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఈ విషయం స్పష్టమైంది.