Home » Ys Jagan
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జల్జీవన్ మిషన్ను బలోపేతం చేస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను చంద్రబాబు నీరుగారుస్తున్నారు, రద్దుచేస్తున్నారని జగన్ అన్నారు.
"తొక్కిసలాట ఘటనలో ఆయన ప్రమేయం లేకపోయినా అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు" అని అన్నారు.
చంద్రబాబు నాయుడి పాలనలో రైతులు నెల రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చిందనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
విద్యాదీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా? అని జగన్ ప్రశ్నించారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ నేతలు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండటం అయితే చర్చనీయాంశం అవుతోంది.
ఇప్పటికైనా బాస్ క్యాడర్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని చర్చించుకుంటున్నారట నేతలు.
"మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి" అని షర్మిల అన్నారు.
ప్రతిపక్షం విమర్శలు అటుంచితే వరుసకు మామ అయిన బాలినేని..సొంత చెల్లి షర్మిల..పవర్ స్కామ్ విషయంలో జగన్వైపు వేలెత్తి చూపడం కొత్త చర్చకు దారి తీస్తోంది.