Home » Ys Jagan
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. మూడో రోజు(డిసెంబర్ 11,2019) సమావేశాల్లో ఇంగ్లీష్ మీడియం గురించి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రెండో రోజు(డిసెంబర్ 10,2019) సమావేశాల్లో సన్నబియ్యం సరఫరా అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ జరిగింది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పాదయాత్ర సమయంలో రాష్�
చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ ఫ్రెష్ లో ఉల్లి ధరలపై సీఎం జగన్, మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే హెరిటేజ్ ఫ్రెష్ తో తమకు సంబంధం లేదని చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు మంగళవారం (డిసెంబర్ 10,2019) వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. వల్లభనేని వంశీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే వంశీకి
ఆంధ్రప్రదేశ్లో నవశకం కార్యక్రమం ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ నవశకం పేరిట అర్హులైన ప్రజలందరికీ సంక్షమ పథకాల ఫలాలు అందించేందుకు ఈ కార్యక్రమం 2019, నవంబర్ 20వ తేదీ బుధవారం ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇంటింటి సర్�
జగన్ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కేసులతో టీడీపీ నేతలను
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబు పరామర్శించారు. పలు కేసుల్లో అరెస్ట్ అయిన చింతమనేని 67 రోజుల తర్వాత జైలు నుంచి బెయిల్ పై
ఇసుక అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోసింది. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే రూ. 2లక్షలు జరిమానా, 2ఏళ్ల జైలు అంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ఇసుక అక్రమ రవాణా చేసే వారికి రూ.2 లక్షల జరిమానా మాత్రమే విధించేవారు. కానీ ఇప్పుడు జై�
మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్కలాం పేరిట ప్రతి ఏటా పదవ తరగతి ప్రతిభావంతులకు ఇచ్చే అబ్దుల్ కలాం అవార్డుల పేరు మార్చాలని తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అబ్దుల్ కలాం పేరిట ఉన్న పురస్కారాన్ని వైఎస్ఆర్ పేరిట అందించే�
వల్లభనేని వంశీ ఇష్యూ మర్చిపోక ముందే టీడీపీకి మరో బిగ్ షాక్ తగలనుందా. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెబుతారా. ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు