Ys Jagan

    తాడేపల్లికి సీఎం జగన్ : అధికారులతో అత్యవసర మీటింగ్

    August 24, 2019 / 03:46 AM IST

    ఏపీ సీఎం జగన్ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఆగస్టు 24వ తేదీ శనివారం ఉదయం తాడేపల్లికి చేరుకున్నారు. కొద్దిసేపట్లో ముఖ్య అధికారులతో అత్యవసర మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో క్యాంప్‌ ఆఫీసులో జరుగనుంది. చీఫ్ సెక్రటరీ, సీఎంవో అధికారులు హాజ�

    జనసేనకు 20 సీట్లు రావొచ్చు : పవన్ కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారు

    May 7, 2019 / 01:37 AM IST

    ఏపీలో ఎన్నికలు ముగిశాయి. మే 23న ఫలితాలు వెలువడతాయి. ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది

    జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చారు : జగన్‌కు దోచి పెట్టారు

    May 5, 2019 / 09:40 AM IST

    ఏపీ మంత్రి దేవినేని ఉమ.. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ వల్లే ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసే ఉన్నారని చెప్పారు. మోడీ

    జగన్‌కు అటువంటి ఆలోచనే లేదు: బుద్దా వెంకన్న

    May 5, 2019 / 07:54 AM IST

    వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేనేలేదని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ప్రజలకు మేలు చేయాలనే తపన ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని, జగన్ ఎన్నికలు అయిపోగానే విహార యాత్రలకు �

    అవెంజర్స్ ఎండ్ గేమ్ చూసిన జగన్

    May 3, 2019 / 11:04 AM IST

    రీసెంట్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అవెంజర్స్ : ఎండ్ గేమ్ సినిమా చూసారు..

    జగన్‌కు సహకరించిన అధికారులు, నేతలు జైలుకెళ్తారు

    May 2, 2019 / 10:31 AM IST

    ఏపీ మంత్రి దేవినేని ఉమ.. వైసీపీ చీఫ్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. అవినీతి బురదలో కూరుకుపోయిన మురికి మనుషులు జగన్, విజయసాయిరెడ్డి అని అన్నారు.  విజయసాయిరెడ్డి ఓ డర్టీ మ్యాన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సహకరించిన అధికారులు,

    ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ ఎందుకు మాట్లాడరు

    April 25, 2019 / 07:05 AM IST

    అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తుంటే జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని

    మహిళలు ఆశీర్వదించారు : టీడీపీ విజయం ఖాయం

    April 24, 2019 / 07:43 AM IST

    చిత్తూరు : ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలుపు ఖాయం అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఆశీర్వదించారని, టీడీపీ గెలుపు పక్కా అని అయ్యన్న అన్నారు.

    వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు

    April 20, 2019 / 03:18 PM IST

    చిత్తూరు : వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు టీడీపీని ఆదరించారని, మరోసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నా పోరాటం ఎన్నికల సంఘంపై కాదు.. ఈసీ అవలంభించే విధానాలపైనే అని చంద్రబా�

    దేవుడు దిగిరావాలి : చంద్రబాబు సీఎం అవకుండా ఆపలేరు

    April 20, 2019 / 12:28 PM IST

    హైదరాబాద్ : ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం అవకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా మోడీ, జగన్, కేసీఆర్ ప్రయత్నిస్తున�

10TV Telugu News