Ys Jagan

    బిగ్ బ్రేకింగ్ : టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా.. రాజకీయాలకు గుడ్ బై

    October 27, 2019 / 10:24 AM IST

    కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. అంతేకాదు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖన�

    అధికారం లేనప్పుడు పార్టీ జెండాలు మోసిన వారికి : సీఎం జగన్ న్యాయం చేస్తారనే నమ్మకముంది

    October 27, 2019 / 10:15 AM IST

    కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ ని కలవడం చర్చకు దారితీసింది. వంశీ వైసీపీలో చేరతారనే ప్రచారం

    CM జగన్ భార్యని కలిసిన హీరో మహేష్‌ బాబు భార్య నమ్రత 

    October 25, 2019 / 09:31 AM IST

    ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతిని హీరో మహేశ్ బాబు భార్య నమ్రత కలిశారు. ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుర్రిపాలెం గ్రామానికి సంబంధించిన వివరాలను వైఎస్ భారతికి

    అర్చకులకు వైఎస్ జగన్ వరం: 12ఏళ్ల కోరిక తీర్చారు

    October 22, 2019 / 01:53 AM IST

    అర్చకుల కోరిక ప్రకారం వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌. ఈ మేరకు జగన్ కీలక నిర్ణయం తీసుకోగా.. దేవాదాయశాఖ జీవోను విడుదల చేసింది. ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో తనను కలిసిన అర్చకులకు �

    రైతు భరోసా ప్రారంభించిన సీఎం జగన్.. రైతులకు చెక్కులు

    October 15, 2019 / 07:43 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా పథకం అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. నెల్లూరు జిల్లా కాకుటూరులో పథకాన్ని ప్రారంభించారు సీఎం వైఎస్‌ జగన్‌. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం జగన్ కౌలు రైతులకు రైతు భరోసా పథకం కార్డులు ఇవ్వడంతో �

    సీఎం జగన్ పై సోషల్ మీడియాలో విషప్రచారం

    October 7, 2019 / 08:18 AM IST

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబంపై సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్లు విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌. తెలుగుదేశం వాళ్లు సమాజం తలదించుకునేలా పోస్టింగ్‌లు పెడుతున్నారంటూ ఏపీ డీజీప

    పవన్ ని జోకర్ గా చూస్తున్నారు : భవిష్యత్తులో టీడీపీ ఉండదు

    September 15, 2019 / 08:22 AM IST

    జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, సామినేని ఉదయభాను ఫైర్ అయ్యారు. పవన్ ని ప్రజలు జోకర్ గా చూస్తున్నారని చెప్పారు.

    ప్రాణాలు తీస్తారా : యురేనియం బాధిత గ్రామాల్లో నిపుణుల బృందం

    September 10, 2019 / 08:12 AM IST

    కడప జిల్లాలో యురేనియం ప్రాజెక్టుపై రగడ కొనసాగుతోంది. వరుసగా రెండోరోజు కేకే కొట్టాలలో నిపుణుల బృందం పర్యటిస్తోంది. గ్రామస్తుల్ని కలిసి వారి అభ్యంతరాలను తెలుసుకుంది. నిపుణుల బృందం ఎదుట జనం తమ గోడు వెళ్లబోసుకున్నారు. యురేనియం కోసం ప్రాణాలు త

    మంచి పనులు చేస్తే ఎందుకు ఓడించారు

    September 7, 2019 / 06:29 AM IST

    వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ, చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మంచి పాలనకు అడ్డుపడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. జగన్ సీఎం అయితే రాష్ట్రం అవినీతిమయం

    రాష్ట్రమే కడుతుంది : పోలవరంపై మంత్రి కీలక వ్యాఖ్యలు

    August 26, 2019 / 10:05 AM IST

    ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం  నిర్మాణాన్ని పూర్�

10TV Telugu News