-
Home » YS Jaganmohan Reddy
YS Jaganmohan Reddy
గర్వపడేలా చేశావు.. చిన్న కుమార్తెను అభినందిస్తూ వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
January 17, 2025 / 09:26 AM ISTప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా అందుకున్న సందర్భంగా కుమార్తె వర్షారెడ్డిని జగన్ మోహన్ రెడ్డి అభినందిస్తూ
జగన్ - షర్మిల ఆస్తుల వివాదంపై బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
October 28, 2024 / 12:38 PM ISTజగన్, షర్మిల ఆస్తుల విషయం విజయమ్మ చూసుకుంటుంది. మీ కుటుంబంలో మీరు రచ్చ చేసుకుంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు.
వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు
October 23, 2024 / 11:02 AM ISTవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు.
కృష్ణా నది వరద ఉధృతి.. వైఎస్ జగన్కు కృష్ణలంక వాసుల కృతజ్ఞతలు..
September 2, 2024 / 12:19 PM ISTవిజయవాడలోని కృష్ణలంక ఏరియాలో ప్రజలు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్ఆర్ వర్ధంతి.. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జగన్
September 2, 2024 / 07:24 AM ISTదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో హీటెక్కిన పాలిటిక్స్.. కూటమి అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ
August 4, 2024 / 09:30 AM ISTబొత్స సత్యనారాయణ బరిలో ఉండటంతో వైసీపీ అధిష్టానం గెలుపుపై ధీమాతో ఉంది. కూటమి పార్టీల నేతలుసైతం విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని
జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ఖరారు
August 2, 2024 / 01:52 PM ISTవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యన్నారాయణను ఎంపిక చేశారు.
వైఎస్ జగన్ను పలకరించిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు..
July 22, 2024 / 01:48 PM ISTఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
అసెంబ్లీ ప్రాంగణం వద్ద పోలీసులకు జగన్ సీరియస్ వార్నింగ్..
July 22, 2024 / 01:05 PM ISTఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ నిరసన తెలుపుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల…
అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. జగన్ను పలకరించిన రఘురామ కృష్ణరాజు.. జగన్ ఏమన్నారంటే?
July 22, 2024 / 12:07 PM ISTఅసెంబ్లీ లాబీలో రఘురామ కృష్ణరాజు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. హాయ్ జగన్ అంటూ అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డిని పలకరించినట్లు చెప్పారు.