Home » ys sunitha reddy
వివేకా హత్య కేసులో అప్పుడు అవినాశ్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు. ఇప్పుడు ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది.
మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు చేశామని, వాటిలో అనేక విషయాలు ఉన్నాయని, త్వరగా విచారణ చేపట్టాలని కోరారు లూథ్రా. తాము కూడా కేసు విచారణ చేపట్టడానికి సిద్ధమే అని.. కానీ, సమయం కూడా అనుకూలించాలి కదా అని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు.
వైఎస్ సునీతాపై హైకోర్టు సీరియస్..
YS Viveka Case : వివేకా హత్య జరిగిన రోజున జరిగిన పరిణామాలు, అక్కడ సాక్ష్యాల తారుమారుకి సంబంధించిన విషయాలు, గతంలో షమీమ్ ఇచ్చిన స్టేట్ మెంట్.. వీటన్నింటి ఆధారంగా ఇదివరకే రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకొని కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ �
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడంపై మంగళవారం సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు లేదా ఢిల్లీకి కేసు దర్యాప్తును బదిలీ చేసే అవకాశం ఉంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలే అని, రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం విచారణ జరగనుంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఈ కేసు దర్యాఫ్తు తీరుపై వివేకా కూతరు సునీతారెడ్డి మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. కడపలో తన తండ్రి వివేకా కీలక