Home » YS Viveka Murder Case
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో 2021, సెప్టెంబర్ 09వ తేదీ గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని మరోసారి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ (CBI) విచారణ ఇంకా కొనసాగుతోంది. విచారణ జరిగి ఇప్పటికీ 68వ రోజుకు చేరుకుంది. కడప (Kadapa) జిల్లా కారాగారం, పులివెందుల ఆర్అండ్బీ (R&B) అతిథిగృహాల్లో సీబీఐ బృందాలు వేర్వేరుగా అనుమానితులను ప్రశ్నిస్తు�
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరికొందరినీ ప్రశ్నించేందుకు గానూ.. ఐజీ స్థాయి అధికారి రంగంలోకి రానున్నారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు కడపలో దూకుడు పెంచారు. ఇప్పటికే మాజీ డ్రైవర్ దస్తగిరిని, దస్తగిరితో పాటు వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను విచారించిన సీబీఐ అధికారులు.
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ విచారణ ఈరోజు కూడా కొనసాగింది. 17వ రోజు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఆరుగురు అనుమానితులను ప్రశ్నించారు.
డప జిల్లాలో రెండవ రోజు(08 జూన్ 2021) మాజీమంత్రి, ముఖ్యమంత్రి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. నిన్నటి నుంచి విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను ఈరోజు విచారిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఇద్దరు వ్యక్తులకు నార్కో అనాలసిస్ టెస్ట్లను పూర్తి చేశారు అధికారులు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య జరగగా.. ఈ కేసుక�