Home » ys vivekananda reddy
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ వివేకాకు అత్యంత సన్నిహితంగా ఉండేవారిని విచారిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే శుక్రవారం వివేకా వాచ్ మన్ తోపాటు కార్ డ్రైవర్ దస్తగిరిని విచారించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ట్రాన్స్ పోర్టు డిప్యూటీ కమిషనర్ ను సీబీఐ అధికారులు విచారించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులుగా భావిస్తున్నవ్యక్తులకు నోటీసులు పంపించారు. గత 10 రోజులుగా నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉండి విచారణ చేపట్టిన అధికారులు ఈ రోజు తమ మకాం �
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి YS Viveka కేసులో కీలక అడుగు పడింది. ఏడాదిగా మిస్టరీ వీడని వివేకా హత్య కేసులో CBI రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. Kadapa SP భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీన
ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను కోర్టు సీబీఐకి
సీఎం జగన్ చిన్నాన్న..మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఇప్పటి వరకూ తేల్చలేని జగన్ ఏపీ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె..సీఎం జగన్ సోదరి సునీత తన తండ్రిని హత్య కేసును సీబీఐకు �
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కొమ్మ పరమేశ్వర్ రెడ్డి..టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవిని కలిసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వదంతులు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయం ఉందంటూ ప్రచారం జరిగింది. అక్టోబర్ 13వ తేదీ ఆదివారం ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. అబద్దపు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వెన్నుపోటు, హత్యా రాజకీయాలుకు చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్ అంటూ మండిపడ్డారు. ప్రజలు చిత్తుగా ఓడించారనే కక్ష పెట్�