Home » ys vivekananda reddy
వివేకా హత్య కేసులో అప్పుడు అవినాశ్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు. ఇప్పుడు ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది.
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా మరణిస్తే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందంటోంది కూటమి ప్రభుత్వం.
అందుకే జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాను పదే పదే చెబుతూ వస్తున్నా అని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారట.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల జాబితా నుంచి సీబీఐ కోర్టు ..
మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు చేశామని, వాటిలో అనేక విషయాలు ఉన్నాయని, త్వరగా విచారణ చేపట్టాలని కోరారు లూథ్రా. తాము కూడా కేసు విచారణ చేపట్టడానికి సిద్ధమే అని.. కానీ, సమయం కూడా అనుకూలించాలి కదా అని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు.
YS Sharmila: వైఎస్ వివేకా వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. కొన్ని మీడియా సంస్థలు వివేకాపై వ్యక్తిగత నిందలు వేస్తున్నాయి.
వైఎస్ అవినాశ్ రెడ్డి పాత్ర వందకు వెయ్యి శాతం ఉంది కాబట్టే సీబీఐ ఆయన వైపుగా విచారణ కొనసాగిస్తోందని చెప్పారు. సీబీఐపై అన్యాయంగా, అక్రమంగా మాట్లాడుతున్నారని తెలిపారు.
వివేకా కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు డెడ్లైన్..
ఈ కేసు విచారణను వచ్చే ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసి, విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. కాగా, ఇప్పటివరకు కేసును ద�
ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. దీనిలో భాగంగా ఇద్దరినీ సీబీఐ పలుమార్లు విచారించింది కూడా. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం అవినాష్ రెడ్డిని విచారించింది. విచారణ జరుగుత