Home » ys vivekananda reddy
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 24 గంటలు గడిచిపోయింది. అయినా ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతిలేదు. ఎవరు చంపారు, ఎందుకు చంపారన్నదానిపై క్లారిటీలేదు. ఓవైపు ఈ హత్యపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు… మార్చి 16వ తేదీ శనివ�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉదయం వివేకా మరణ వార్త విన్నప్పుడు భాధ కలిగిందని అన్నారు.అప్పటి వరకు ఉన్న వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని మొదట అన్ని ఛానల్స్ లో వచ్చిందని,దానిపై తాను
తలకు గాయం,బెడ్ పక్కన రక్తపు మడుగు ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు కంప్లెయింట్ చేసినట్లు వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి తెలిపారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంచలనం రేపుతోంది. హత్య అని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు పోలీసులు ఎందుకు ప్రకటించలేదు.. ఎందుకు ఆ దిశగా కనీసం అనుమానాలను వ్యక్తం చేయలేదు.. ఓ మృతదేహంపై ఏడు కత్తిగాట్లు ఉంటే.. అది కూడా బలంగా తగిలి ఉన్నా కూడా పోలీసుల�
పులివెందుల : మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి మృతి ఘటనలో తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి. ఆరోపణలు రుజువైతే తనను నడి రోడ్డుపై కాల్చి చంపండి అంటూ వైసీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ�
వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినట్లు అనుమానాలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వివేక కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లయింట్ చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తలకు గాయాలు ఉన్నాయి. దీనిపై కుటుంబసభ్యులు, పర్సనల్ సెక్రటరీ, అనుచరులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వివేకా మృతిపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు, అనుచరులు ఫిర్యాద