-
Home » ysr cheyutha
ysr cheyutha
అనకాపల్లిలో సీఎం జగన్ పర్యటన
March 7, 2024 / 11:05 AM ISTఅనకాపల్లిలో సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
CM Jagan On Pensions : సీఎం జగన్ గుడ్న్యూస్.. పెన్షన్లు పెంపు.. ఎప్పటి నుంచి అంటే..
September 23, 2022 / 05:06 PM ISTసీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.
CM Jagan : మహిళలను చంద్రబాబు మోసం చేశారు, ఆ భారం మోయలేనిది
September 15, 2021 / 08:10 PM ISTటీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు. రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు కట్టొద్దని అప్పటి టీడీపీ
YSR Cheyutha : ఒక్కొక్కరికి రూ.18,750.. వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ చేయూత
June 22, 2021 / 01:11 PM ISTకరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక సంక్షోభంలోనూ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపడం లేదు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తూనే ఉంది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసి ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం తాజాగా…
YSR Cheyutha: అక్కచెల్లెమ్మలకు అండగా.. నేడే వైఎస్సార్ చేయూత.. నేరుగా అకౌంట్లోకి!
June 22, 2021 / 07:07 AM ISTఅక్కచెల్లెమ్మలకు అండగా అంటూ ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45నుంచి 60 ఏళ్ల వయసు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం ద్వారా…
YSR Cheyutha : రేపు రెండో విడత వైఎస్సార్ చేయూత పంపిణీ
June 21, 2021 / 08:42 PM ISTఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు వర్చువల్గా రెండో విడత వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలోని 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం మహిళల…
Welfare Schemes : ఒక్కొక్కరికి రూ.18,500.. జూన్లో అమలయ్యే సంక్షేమ పథకాల తేదీలు ఖరారు
May 16, 2021 / 08:01 AM ISTకరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం కింద రైతులకు…
రైతులు చెక్ చేసుకోండి : వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, రూ. రూ. 510 కోట్లు జమ
November 17, 2020 / 04:19 AM ISTYSR Zero Interest Scheme : అన్నదాతల సంక్షేమానికి సీఎం జగన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం త్వరితగతిన సహాయం అందించడంలోనూ రికార్డు నెలకొల్పుతోంది. బ్యాంకుల్లో రైతులు…
మహిళలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త
July 18, 2020 / 10:13 AM ISTఏపీలో మహిళలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి దరఖాస్తు చేసేందుకు గడువు పెంచింది. మరో ఐదు రోజులు గడువు ఇచ్చింది. పెన్షన్ దారులకూ చేయూత పథకంలో సాయం అందిస్తామని…
SC, STల సంక్షేమ ఖర్చులో ఏపీ రికార్డు…1.02 కోట్ల మందికి లబ్ధి – సీఎం జగన్
July 17, 2020 / 02:02 PM ISTచరిత్రలో ఎన్నడూ లేని విధంగా SC, ST, వర్గాలకు లబ్ధి చేకూరిందని, 2020–21లో వారి కోసం మరింతగా నిధులు వెచ్చిస్తామని AP CM JAGAN వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు…