Home » ysr cheyutha
అనకాపల్లిలో సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.
టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు. రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు కట్టొద్దని అప్పటి టీడీపీ
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక సంక్షోభంలోనూ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపడం లేదు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తూనే ఉంది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసి ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం తాజాగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద నిధులను విడుదల చేసింది.
అక్కచెల్లెమ్మలకు అండగా అంటూ ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45నుంచి 60 ఏళ్ల వయసు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున అకౌంట్లలో నేరుగా వెయ్యనుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు వర్చువల్గా రెండో విడత వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలోని 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేయనుంది.
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం కింద రైతులకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. తాజా�
YSR Zero Interest Scheme : అన్నదాతల సంక్షేమానికి సీఎం జగన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం త్వరితగతిన సహాయం అందించడంలోనూ రికార్డు నెలకొల్పుతోంది. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలపై వడ్డీ రాయితీ (వైఎస్సార్ సున్న
ఏపీలో మహిళలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి దరఖాస్తు చేసేందుకు గడువు పెంచింది. మరో ఐదు రోజులు గడువు ఇచ్చింది. పెన్షన్ దారులకూ చేయూత పథకంలో సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించడంతో దరఖాస్తు గడువును పొడిగిస�
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా SC, ST, వర్గాలకు లబ్ధి చేకూరిందని, 2020–21లో వారి కోసం మరింతగా నిధులు వెచ్చిస్తామని AP CM JAGAN వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు పైగా, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా ఖర్చు, మొత్తంగా దాదాపు 1.02 కోట్ల మందికి లబ్ధ�