Home » YSR congress
తమ తండ్రి దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉంటూ తమను దూరం పెడుతున్నారని ఆయన కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేసింది. మా తండ్రి మా వద్దకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి 49ఏళ్ల వయసులో గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు.
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఆధిక్యంలో ఉంది. దాదాపు అన్ని చోట్ల ఫ్యాన్ గాలి వీసింది.
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పార్టీ మారనున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు కనిపించలేదు.
Jagan Sister Sharmila : హైదరాబాద్లోని లోటస్పాండ్. దివంగత సీఎం వైఎస్ కుమార్తె, ఏపీ ప్రస్తుత సీఎం జగన్ సోదరి ఇక్కడే నివాసముంటున్నారు. గత నెలాఖరు వరకు షర్మిలను ఎవరు కలవాలన్నా గేటు దగ్గరే వెయిట్ చేయాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు పడిగాపులు లేకుండానే నేరు
ప్రస్తుత పరిస్థితుల్లో చరిత్రలో రాజ్యసభ మంగళవారం మూడున్నర గంటల వ్యవధిలో ఏడు కీలక బిల్లులను ఆమోదించింది. వీటిలో ఒకటి తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, ఉల్లిపాయలను అవసరమైన వస్తువుల జాబితా నుండి తొలగించే బిల్లులకు ఆమోదం తెలిపింది. కంపెనీలు పాల్ప�
కాయ్ రాజా కాయ్.. ఇపుడు ఏపీలో ఎక్కడికి వెళ్లినా ఇదే వినిపిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలోనే కాదు… జిల్లాల్లోనూ ఈ సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలో ఇంకాస్త ఎక్కువే ఉంది. ఎన్నికల ముందు పొలిటికల్ హీట్ రాజేసిన ఈ డిస్ట్రిక్ట్..
ఏపీలో పోలింగ్ ముగిసి వారం రోజులు దాటింది. ఫలితాలకు నెల రోజులకు పైగా గడువుంది. ఇప్పుడు అందరి దృష్టి.. గెలిచేదెవరు? ఓడేదెవరు? అనే దానిపైనే. అభ్యర్థులకు కూడా ఇదే టెన్షన్. దీంతో బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. కోడి పందాలు, క్రికెట్ బెట�
అధికారంలోకి వస్తే ఏపీలో జిల్లాలను 25కు పెంచుతామని హమీ ఇచ్చారు వైఎస్ జగన్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చనున్నట్లు వెల్లడించారు.
YSRCP కి కొత్త జోష్ వచ్చింది. ఇప్పటి వరకూ వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకరే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.