-
Home » ysr cp
ysr cp
రేపు హైదరాబాద్ కు సీఎం జగన్.. ఎందుకంటే?
January 3, 2024 / 12:29 PM ISTఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ రానున్నారు.
AP CM YS Jagan: నేడు నరసన్నపేటలో సీఎం జగన్ పర్యటన .. లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు పంపిణీ
November 23, 2022 / 07:27 AM ISTఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని జగన్ ప్రారంభిస్తారు. సీఎ జగన్ పర్యటన సందర్భంగా అధికారులు…
BJP Core Committee : టీడీపీ తో కలిసే ప్రసక్తే లేదు : బీజేపీ నేత మాధవ్
June 13, 2021 / 07:44 PM ISTభారతీయ జనతా పార్టీ ఏపీలో టీడీపీ తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఆపార్టీ నేత మాధవ్ స్పష్టం చేశారు.
Chandrababu Naidu : కోవిడ్ వేరియంట్ : చంద్రబాబుపై కర్నూలులో నాన్ బెయిలబుల్ కేసు
May 7, 2021 / 06:02 PM ISTChandrababu Naidu : కరోనా వైరస్పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. N 440K వైరస్ ఉందని బాబు చేసిన కామెంట్స్పై కర్నూలు న్యాయవాది సుబ్బయ్య కర్నూలు వన్ టౌన్…
జగన్ కు తలనొప్పిగా మారుతున్న ఆధిపత్య పోరు
March 2, 2020 / 06:57 PM ISTఏపీలో రాజకీయ పరిస్ధితులు వేడెక్కాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. అయితే వైసీపీ అధికారంలో ఉండటం, పార్టీలోని నేతల మధ్య గ్రూపులు ఏర్పడడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో…
వైఎస్సార్ కి నివాళులర్పించిన సీఎం జగన్
September 2, 2019 / 08:28 AM ISTఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం, సెప్టెంబరు 2న కడప జిల్లాలో పర్యటించారు. ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్…
బీసీ ఓట్లకు వైసీపీ గాలం : ఆదివారం ఏలూరులో బీసీ గర్జనసభ
February 16, 2019 / 11:42 AM ISTఅమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సామాజిక వర్గాల ఓట్లపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్. వీటిలో ముఖ్యంగా బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ వైసీపీ బీసీ గర్జన సభ నిర్వహిస్తోంది.…
కోట్లను ఢీ కొట్టేదెవరు: అభ్యర్ధి వేటలో వైసీపీ
February 2, 2019 / 02:51 PM ISTఎన్నికల సమరానికి కర్నూలు పార్లమెంట్ సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి. తాజాగా కోట్ల టీడీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. గెలుపు గుర్రం కోసం…
జగన్ అలర్ట్ : బీసీ నేతలతో భేటీ
January 28, 2019 / 09:38 AM ISTహైదరాబాద్: ఏపీలో బీసీ ఓట్లకు గాలం వేసేందుకు రాజకీయ పార్టీలు యత్నాలు మొదలెట్టాయి. తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరం లో బీసీ జయహో సభ నిర్వహించింది. ఈ సభలో సీఎం చంద్రబాబునాయుడు బీసీ లకు వరాల…
అమరావతిలో పాగా వేస్తా: పవన్ కళ్యాణ్
January 27, 2019 / 04:20 PM ISTగుంటూరు: అధికారంకోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, అవినీతి రాజకీయాలతో విసిగి పోయి, రాజకీయప్రక్షాళన జరగాలనే ఉద్దేశ్యంతోనే జనసేన పార్టీ స్ధాపించానని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆదివారం గుంటూరులో జనసేన శంఖారావం పేరిట…