Home » YSR Kadapa Dist
కడప జిల్లాలో భారీ ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి పంచాయితీ పరిధిలో ఈ డంపును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కెకే అన్బురాజన్ ప్రకటించారు.
కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు గ్రామాలను చుట్టుముట్టడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో..
చిరుజల్లులు కురవడంతో పాటు మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ గా కడప దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ నియామకమయ్యారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మఠంలో రికార్డులు పరిశీలించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మేనేజర్ గా ఉన్న ఈశ్వర �
కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.