Home » YSR Kanti Velugu
మంగళవారం(ఫిబ్రవరి 18,2020) కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా
ఏపీ సీఎం జగన్ కర్నూలు నుంచి రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్టు జగన్ చెప్పారు. అలాగే మూడో
సంచలన నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఏపీ సీఎం జగన్.. ముందు ముందు మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ 21న సీఎం జగన్ బర్త్ డే. అదే
అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినవైయస్ఆర్ కంటి వెలుగు పథకంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తొలి దశలో 70లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించనుంది ప్రభుత్వం. కంటి వెలుగ�
దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అనంతపురం వేదికగా..అక్టోబర్ 10వ తేదీ గురువారం సీఎం జగన్ ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్�
వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినట్లుగానే ఉచిత కంటి పరీక్షలు చేయనుంది సీఎం జగన్ ప్రభుత్వం. రాష్ట్రంలో సుమారు కోటిన్నర మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చే�
ఏపీలో వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభం కానుంది. అక్టోబర్ 10న అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కంటి వెలుగు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా
రాష్ట్ర ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి, ఇతర ఎన్జీఓల సహకారం తీసుకుంటామని సీఎం జగన్ వెల్లడ