Home » YSRCP MLAs
6 నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్నారు వారు ఎవరెవరు?వారి పేర్లు ఏంటి? వారిది ఏ నియోజకవర్గం? అసలు ఎంపీలుగా ఉన్న వారు ఎమ్మెల్యేలుగా ఎందుకు రావాలనుకుంటున్నారు?YSRCP MPs
ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం
YS Jagan Mohan Reddy : పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టి ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండేలా బాధ్యతలు అప్పగించారు జగన్. నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎవరి భవిష్యత్తు ఏంటి అనే దానిపై జగన్ క్లారిటీ ఇచ్చేస్తారని.. (CM Jagan)
వైసీపీ నుంచి నలుగురు కాదు 40మంది టచ్ లో ఉన్నారు. మేం వస్తామంటే మేం వస్తాం అంటున్నారు. ఎవరిని తీసుకోవాలో వద్దో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.(Atchannaidu)
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఐప్యాక్ టీమ్ సమావేశం.. వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ రేపుతోంది. క్యాంప్ ఆఫీసులో సీఎంతో సమావేశమైన ఐప్యాక్ టీమ్.. సర్వేల నివేదికలను అందించింది.
పని చేయకుంటే పదవుల్లేవ్..!
సరిగా పని చేయని వారికి ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పారు. కష్టపడి పని చేయకపోతే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.(Jagan Warning To MLAs)
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని విమర్శించారు.