-
Home » YSRCP MLAs
YSRCP MLAs
టార్గెట్ వైసీపీ.. ఎథిక్స్ కమిటీ ఏం తేల్చబోతోంది? ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా? జగన్ సహా 11మంది రాజీనామా చేస్తారా?
కూటమి లేవనెత్తిన ఈ రెండు అంశాలను వైసీపీ బెదిరింపుగానే భావిస్తోంది. అనర్హత ఎలా వేస్తారో చూస్తామని సవాల్ విసురుతోంది.
ప్రభుత్వ ఉద్యోగి విధులకు రాకుంటే సస్పెన్షన్.. ఇది ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించదు? స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు..
ఏడాదిలో కనీసం 60 రోజులు సభ నడిపేలా నిబంధలు ఉండాలన్నారు. దీనిపై లోక్ సభ నిర్ణయం తీసుకోవాలన్నారు.
అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టి తిరిగి వెళ్లిపోతున్నారా? ఏం జరుగుతోంది?
వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ఆదేశాలకు భిన్నంగా ఇలా చేస్తున్నారా లేక.. ఆయనకు సమాచారం ఇచ్చే సంతకాలు పెట్టి పోతున్నారా అన్న చర్చ కూడా తెర మీదకు వచ్చింది.
వైసీపీ సభ్యులు హజరైనట్లు సంతకాలు ఉన్నాయి కదా? అని చంద్రబాబు ప్రశ్న.. దొంగచాటు సంతకాల ఖర్మ ఏంటో అంటూ స్పీకర్..
ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ఇలా దొంగచాటు వ్యవహారాలు నడుపుతున్న వారిపట్ల నిబంధనలు పరిశీలిస్తామని స్పీకర్ చెప్పారు.
అసెంబ్లీ సమావేశాలకు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు..!
సోమవారం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఎమ్మెల్యేగా గెలిచినా దక్కని సంతోషం..! ఆ ఇద్దరు వైసీపీ నేతలకు ఏమైంది?
వీరిద్దరు ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నికయ్యారు. రాజకీయాల్లో చాలాకాలం నుంచి ఉన్నప్పటికీ, శాసన సభ్యులుగా పని చేసే అవకాశం రాలేదు.
జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైఎస్ షర్మిల.. తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్
మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది.
వైసీపీలో భారీ మార్పులు.. రాయలసీమ, కోనసీమ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు
ఏపీలో మరోసారి అధికారం కోసం వైసీసీ అధినేత జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం పార్టీలో భారీగా మార్పులకు శ్రీకారం చుట్టారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు.
30 మందికి పైగా కొత్త వారికి ఎమ్మెల్యేలుగా అవకాశం..? వైసీపీలో సీఎం జగన్ భారీ మార్పులు
ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ 3 నుంచి 4 స్థానాల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
ఆ ఐదుగురికి నో టికెట్.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాక్
మరోవైపు ఎంపీ మార్గాని భరత్ కు రాజమండ్రి సిటీ, వంగా గీతకు పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు జగన్.