Home » YSRCP MLAs
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ స్పీడ్ పెంచారు. లాక్డౌన్ నేపథ్యంలో సుదీర్ఘ కాలం హైదరాబాద్లోని నివాసానికే పరిమితమైన ఆయన.. అమరావతిలో అడుగు పెట్టడమే తరువాయి ఒక బాంబు పేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు కోసం భూసేకరణ పేరు�
అమాత్య పదవి కోసం ఎన్నోఆశలు పెట్టుకున్నారు… దానిని దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు.. తీరా ఊహకందని నిర్ణయాన్ని అధినేత జగన్ తీసుకోవటంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. నిన్నటి దాకా మంత్రిపదవి రేసులో ఉన్నామన్న ధీమాతో ఉన్న ఎమ్మెల్యేలు కా�
ఏపీ శాసనమండలి రద్దుకు సంబంధించి కార్యక్రమం ఒక పక్క కొనసాగుతోంది. అసలు అదెప్పటికి అవుతుందో కూడా ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పటి నుంచే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ అధికార వైసీపీలో �
అమరావతి ప్రాంతంలో భావోద్వేగాలు పెరుగుతున్నాయి. రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రకటన వెలువడిన నాటి నుంచి పార్టీల్లో కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని పరిధిలోని నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల�
అధికారంలో ఉన్నప్పుడు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నా సూపరో సూపర్ అనడం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు, నేతలకు అలవాటే. అధినేత నిర్ణయం సరైనది కాకపోయినా కూడా ఆయన తానా అంటే వారంతా తందానా అంటూ మెప్పు కోసం తాపత్రయ పడడం కూడా కామనే. అది చంద్రబాబు హయాంలో అయి�
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్లు విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. తెలుగుదేశం వాళ్లు సమాజం తలదించుకునేలా పోస్టింగ్లు పెడుతున్నారంటూ ఏపీ డీజీప