Home » Ysrcp workers
"సొంత తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటేశారు. తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చార"ని అన్నారు.
ఇప్పటికీ జగన్పై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
గుంటూరు జిల్లా మంగళిగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
YSR Death Anniversary: వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్నారు. అక్కడి పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలతో ముచ్చటించారు. ప్రజా రంజక పాలనతో �
అందర్ని కాదని ఆ జిల్లాలో ఓ నియోజకవర్గ నాయకుడికి అధికార పార్టీ అవకాశం కల్పించినా అందిపుచ్చుకోలేక పోతున్నాడనే టాక్ వినబడుతొంది. అధికార పార్టీ కార్యకర్తలే రెబల్ గామారి ఆయనను దించేసి మరోకరిని తేవాలని అధిస్టానం వద్ద పంచాయితీ పెట్టినట్లు ఆ ఊర�